వరంగల్

ఎన్నికలంటే కాంగ్రెస్‌ పారిపోతోంది

గెలుస్తామంటున్న వారికి భయమెందుకో వారికి మరోమారు గుణపాఠం తప్పదు ఎన్నికలు ఎప్పుడయినా గెలుపు టిఆర్‌ఎస్‌దే: కడియం వరంగల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా …

ఎన్‌డి దళనాయకుడు అరెస్ట్‌

మహబూబాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): గంగారం మండలం పెద్ద ఎల్లాపురంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్‌ కృష్ణతోపాటు న్యూడెమోక్రసీ దళ నాయకుడు పుల్లన్నను కొత్తగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుల్లన్నతోపాటు ఆయన …

రోడ్డుప్రమాదాలపై జాగృతి చైతన్యం

బైకు ర్యాలీతో అవగాహన సూర్యాపేట,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): రోడ్డు ప్రమాదాల మరణాలను నివారించేందుకు తెలంగాణ జాగృతి సంస్థ చేపట్టిన బైక్‌ ర్యాలీని సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ ప్రకాష్‌ …

నాలుగేళ్లలో అభివృద్ధిని వివరించేందుకు 

‘ప్రగతి నివేదిన’ సభ – బస్సుయాత్రతో దద్దమ్మ కాంగ్రెస్‌ నేతలు కారుకూతలు కూస్తున్నారు – సూట్‌కేసు దొంగలు కూడా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలి – మళ్లీ …

అభివృద్దిలో మరింత ఊపు

రేపటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం తథ్యం: ఎమ్మెల్యే వరంగల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): నాలుగేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని …

రైతాంగానికి అండగా నిలిచిన ఘనత కెసిఆర్‌ది: ఇర్రి

జనగామ,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): వ్యవసాయానికి పెట్టుబడి, రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఘనత తమదే అని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డిఅన్నారు. కులవృత్తులకు …

భావితరాలకు మార్గదర్శిగా నిలవండి

మొక్కలు నాటడంలో విద్యార్థులు ముందుండాలి హరిత పాఠశాల-హరిత తెలంగాణను ప్రారంభించిన కడియం మొక్కలు నాటి ఆదర్శంగా ఉండాలని పిలుపు వరంగల్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): మొక్కలను నాటడం ద్వారా విద్యార్థులు …

భారీ వర్షాలతో కాళేశ్వరం పనులకు అడ్డంకి

ఆగిపోయిన నిర్మాణ పనులు వరద తగ్గితేనే పనుల కొనసాగింపు బాసరవద్ద పెరిగిన గోదావరి ఉధృతి భూపాలపల్లి,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వర్షాలు తెరిపిస్తేనే కాళేశ్వరం పనులు కొనసాగేలా ఉన్నాయి. ప్రస్తుతానికి …

కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పల్లెలు, పేదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పేదోళ్లంతా పెద్దోళ్లు …

కేరళ బాధితులకు వరంగల్‌ విద్యార్థిని చేయూత

వరంగల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి కాట పిలుపుమేరకు కేరళ బాధితులకు సహాయం చేసేందుకు ఓ చిన్నారి ముందుకు వచ్చింది. వరంగల్‌లోని కిండర్లాండ్‌ పాఠశాలలో నాలుగో …