వరంగల్

ప్రాజెక్టులపై ఇంకా విమర్శలు తగవు: విప్‌

యాదాద్రి భువనగిరి,జూలై30(జ‌నం సాక్షి): కృష్ణా, గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి ముమ్మాటికీ అపరభగీరథుడని ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. మిషన్‌ …

షీటీమ్స్‌కు ధీటుగా మహిళా కమిటీలు

సత్ఫలితాలు ఇస్తున్న విక్షణ కార్యక్రమం వరంగల్‌,జూలై30(జ‌నం సాక్షి): సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు, ఆకాతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వరంగల్‌ పోలీసులు నడుం బిగించారు. తెలంగాణ …

విద్యుత్‌ తీగలు పడి ఖరీదైన బర్రెలు మృతి

లబోదిబోమంటున్న రైతులు జయశంకర్‌ భూపాలపల్లి,జూలై28(జ‌నం సాక్షి): విద్యుదాఘాతంతో ఎనిమిది బర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషాద సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం …

హరితహారం ఛాలెంజ్‌

జనగామ,జూలై28(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. జనగామ జిల్లా వాసులంతా గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించాలని అన్నారు. …

మళ్లీ పత్తినే నమ్ముకున్న రైతులు

వరంగల్‌,జూలై27(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ …

గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ …

దేవాదులతో గొలుసుకట్టు చెరువులకు మహర్దశ

గోదావరి నీటితో పూర్తిగా నింపేలా చర్యలు పది లక్షల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్ట్‌ పనులు వరంగల్‌,జూలై25(జ‌నంసాక్షి): దేవాదుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా పథకం అమలు …

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌వి మొసలి కన్నీరు: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని …

నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో …

దేవాదుల నీటితో చెరువులను నింపేందుకు చర్యలు

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్‌ ద్వారా …