వరంగల్

బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పురోగతి

అనేక పథకాలతో ముందున్న రాష్ట్రం అన్ని పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి వరంగల్‌ స్వాతంత్య్ర వేడుకల్లో కడియం వరంగల్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): భారతస్వాతంత్యద్రినోత్సవం మనందరికి గొప్ప పండగరోజని, పరాయిపాలన …

కోదాడలో ఘనంగా వేడుకలు

సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): సూర్యాపేట జిల్లాకోదాడ పట్టణంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రేవేట్‌ సంస్థలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి …ఈ వేడుకల్లో కోదాడ …

కార్మికుల జనజాగరణ నిరసన

కనీస వేతనాల కోసం డిమాండ్‌ సూర్యాపేట,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): హుజూర్నగర్‌ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జనజాగరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు …

యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ …

మహబూబాబాద్‌ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌ మహబూబాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా అంతటా …

అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప …

ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిన స్పీకర్‌

ఎలాంటి ప్రమాదం లేదని స్వయంగా ప్రకటన భూసాలపల్లి,ఆగస్ట్‌14(జ‌నంసాక్షి):  ప్లలె ప్రగతినిద్రలో భాగంగా పర్యటిస్తున్న స్పీకర్‌ సిరికొండ మధసూదనాచారి ద్విచక్రవాహనం(బు/-లలెట్‌)పై తిరుగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. వరంగల్‌ రూరల్‌ …

దివ్యాంగులకు అండగా సర్కార్‌: కడియం

వరంగల్‌,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): హన్మకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. అలీంకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు …

సుభిక్షంగా ఉండాలంటే.. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – ఇప్పుడు మొక్కలు నాటి పెంచితే భావితరాలకు మేలు చేసినవారమవుతాం – భూపాలపల్లిలో గతేడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాం – …

బీమాపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. ఖాజిపేట్‌ మండలంలోని మడికొండ గ్రామంలో రైతు బీమా పత్రాలను మేయర్‌ నన్నపనేనినరేదర్‌ …