వరంగల్

విద్యుత్‌ రంగంలో అద్భుత ఫలితాలు

– కేసీఆర్‌ మేధస్సుతోనే ఇది సాధ్యమైంది – 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానిదే – లోవోల్టేజీ సమస్యను అధిగమించాం – మంత్రి జగదీశ్‌ రెడ్డి …

ఆగస్టు 1న ఆటో హారన్‌ బహిరంగ సభ

వరంగల్‌,జూలై17(జ‌నం సాక్షి): ఆగస్టు 1న హన్మకొండలోని ఏనుగలగడ్డ జయశంకర్‌ ప్రాంగణంలో ఆటో హారన్‌ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో యూనియన్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు …

నేటి జిల్లా బంద్‌కు అనుమతి లేదు

మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపన కోసం విపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టనున్న జిల్లా బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి స్పష్టం చేశారు. …

దేవాలయాలే లక్ష్యంగా దోపిడీ

ముఠా సభ్యలును పట్టుకున్న పోలీసులు మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): ఎట్టకేలకు గుడి దొంగలు అరెస్ట్‌ కావడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండేళ్లుగా పలు జిల్లాల్లోని దేవాలయాల్లోని …

చెరువు గట్లపై భారీగా మొక్కల పెంపకం

అటవీశాఖ అధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టాని భద్రాద్రి కొత్తగూడెం …

జనగామలో అడవుల పెంపకం కోసం కసరత్తు

హరితహారంతో ముందుకు సాగాలని నిర్ణయం జనగామ,జూలై17(జ‌నం సాక్షి): ఏమాత్రం అటవీ ప్రాంతం లేని కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో అడవిని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది …

17న వరంగల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సదస్సు

హాజరవుతున్న ఎఐసిసి సభ్యుడు శ్రీనివాస కృష్ణన్‌ వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రజలు ముందుకు వెళ్లబోతున్నామని డిసిసి అధ్యక్షుడు …

మెడికల్‌ క్రీడా కోటాలో అవినీతి చెద

బయటపడ్డ జూడోలో సర్టిఫికెట్ల బాగోతం వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): క్రీడా మెడికల్‌ సీట్లలలో భారీగా అవినీతి జరిగింది. రాష్ట్ర స్థాయిలో సోర్ట్స్‌ నిభాగంలో భారీగా అవినీతి జరగడంతో వరంగల్లో …

ఆసరాగా నిలుస్తోన్న పోషణ్‌ అభియాన్‌

అబాలలు, గర్భిణీలకు వరంగా కేంద్ర పథకం పైలట్‌ ప్రాజెక్టుగా భూపాలపల్లి జిల్లా ఎంపిక వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): పోషకాహార లోపంతో అనారోగ్య బారిన పడుతున్న శిశువులు .. గర్బిణీలు. …

పార్ట్‌టైమ్‌ అధ్యాపకుల ఆందోళన

వరంగల్‌,జూలై13(జ‌నం సాక్షి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండు చేస్తూ వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్శిట పార్ట్‌ టైం అధ్యాపకులు అందోళన చేపట్టారు. ప్రతి పిరియడ్‌కు 700రూపాయాల రెమ్యూనేషన్‌ …