వరంగల్

కూరగాయల సాగుపై రైతుల ఆసక్తి

సబ్సిడీపై నారు సరఫరాచేస్తున్న ప్రభుత్వం 800 ఎకరాల్లో టమాటా సాగుకు రైతుల సన్నాహాలు జనగామ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రభుత్వ ప్రోత్సాహం,సబ్సిడీలతో పాటు రాబడి పెరనగడంతో రైతులు కూరగాయ పంటలకు …

ఫీజు బకాయిల కోసం ఎబివిపి ఆందోళన

జడ్చర్ల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై ఏబీవీపీ నాయకులు, కళాశాల్లోని …

నిరంతర కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

జనగామ,ఆగస్టు 8(జ‌నం సాక్షి): రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ ఉపముఖ్యమంత్రి,ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం …

అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం

సూర్యాపేట,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మంత్రి జగదీశ్‌రెడ్డి నేడు సూర్యాపేట జిల్లా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బోడి …

రేగులతండా గ్రామ పంచాయతీని ప్రారంభించిన ఎర్రబెల్లి

జనగామ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): రైతుబీమాతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలిచిందని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం కొడకండ్ల మండలంలో ఆయన పర్యటించారు. నూతనంగా ఏర్పడిన రేగులతండా …

అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు

కసరత్తు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం జనగామ,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అర్హులను గుర్తించే …

కంటి వెలుగు పేదలకు వరం

ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: కొప్పుల జగిత్యాల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): సీఎంకెసిఆర్‌ కంటి వెలుగు పేరుతో మరో అద్బుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ …

రైతులకు అండగా ఫసల్‌బీమా యోజన

సకాలంలో ఆదుకుంటున్న పథకం బీమాపట్ల రైతుల్లో అవగాహనతో మార్పు భూపాలపల్లి,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): మన దేశంలో అతివృష్టి, అనావృష్టి, ఆకాల వర్షాలు, కరవులతో తల్లడిల్లుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం …

గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి

ఒక్క అడుగు పరిశుభ్రత వైపు అధికారుల ప్రోద్బలంతో మారిన పరిస్థితి కేవలం 22 రోజుల్లో 280 మరుగుదొడ్ల నిర్మాణం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా కన్నూర్‌ గ్రామం …

సర్కార్‌ స్కూళ్లే మేలు

జనగామ,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి):గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క రూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని డిఇవో అన్నారు. ప్రైవేటు …