వరంగల్

10 లక్షల మొక్కలకు గ్రేటర్‌ ప్రణాళికలు

మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్‌ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి …

హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం …

ఉద్యమంలా హరితహారం కార్యక్రమం

కలెక్టర్‌ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. …

పదవి లేకున్నా సర్పంచులు ముందుండాలి

హరితహారం కోసం కలెక్టర్‌ పిలుపు వరంగల్‌,జూలై20(జ‌నం సాక్షి): హరితహారం ప్రారంభం రోజు మండల పరిధిలోని వీఐపీలతో మొక్కలను నాటించాలని వరంగల్‌ రూరల్‌ లెక్టర్‌ హరిత కోరారు. హరితహారం …

మొక్కల పెంపకంపై ప్రోత్సాహం

జనగామ,జూలై19(జ‌నం సాక్షి): వర్షాలు కురుస్తున్నందున అనుకూల వాతావరణం ఏర్పడిందని, అందువల్లపల్లెల్లో, రహదారుల వెంట ఉద్యమంలా మొక్కల పెంపకాన్ని జోరుగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నారు. …

ప్రభుత్వ పాఠశాలలపై పెరిగిన భరోసా

విద్యార్థినిలకు హెల్త్‌కిట్స్‌తో రక్షణ వరంగల్‌,జూలై19(జ‌నం సాక్షి): స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టం కోసం నాలుగేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ …

శరత్‌ హంతకుడికి కఠిన శిక్ష పడివుంటే బాగుండేది

బంధువుల మనోగతం వరంగల్‌,జూలై18(జ‌నం సాక్షి): అమెరికాలో శరత్‌ను చంపిన వాడు కఠిన కారాగారా శిక్ష అనుభవించి ఉంటే బాగుండేదని శరత్‌ బంధువుల అభిప్రాయపడ్డారు. శరత్‌ను చంపిన వాడు …

సమస్యల పరిష్కారం కోసమే క్షేత్రస్థాయి పరిశీలన

వెంటనే పరిష్కరించేలా చర్యలు ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న స్పీకర్‌ భూపాలపల్లి,జూలై18(జ‌నం సాక్షి): క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పల్లెనిద్ర, బస్తీ ప్రగతినిద్ర ఎంతగానో దోహదపడుతున్నాయని స్పీకర్‌ సిరికొండ …

రహదారి సమస్యలు యధాతథం

సూర్యాపేట,జూలై18(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలను కలిపే ప్రధాన మార్గాలను విస్తరించాలని అనుకున్నా వాటిని పట్టించుకోక పోవడంతో రోడ్లన్నీ ఎగుడుదిగుడుగా, గుంతల …

రెవెన్యూ శాఖ అత్యుత్సాహం

అటవీ భూములకు పట్టాలు విద్యుత్‌ శాఖ ఉచిత విద్యుత్‌ సౌకర్యం భూముల స్వాధీనం కోసం మేల్కొన్న అటవీశాఖ వరంగల్‌,జూలై18(జ‌నం సాక్షి): రెవెన్యూ అధికారుల మాయ కారణంగా అటవీభూములకు …