వరంగల్

హరితహారంలో మొక్కలు నాటండి

జనగామ,జూన్‌29(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి సంవత్సరం దిగ్విజయంగా మొక్కలు నాటిస్తున్నారని ఎమ్మెల్సీ …

తండాల అభివృద్దికి పూర్తి సహకారం

జనగామ,జూన్‌29(జనం సాక్షి ): పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్‌ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజక వర్గాన్ని …

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి

జనగామ,జూన్‌28(జ‌నం సాక్షి): రానున్న ఏడాదిలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అన్ని తండాలకు బీటీ రోడ్డు నిర్మిస్తామనిఅన్నారు. …

దేవాదుల పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌27(జ‌నం సాక్షి): ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు, రైతుల కోసం చేపట్టే ప్రజోపయోగకర అంశాలకు అన్ని వర్గాలు సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చీటకోడూరు నుంచి …

సూర్యాపేట అభివృద్ధిపై.. 

బహిరంగచర్చకు సిద్ధం – నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా రెడీ – ప్రతిపక్షాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ సూర్యాపేట, జూన్‌26(జ‌నం సాక్షి) : తెరాస అధికారంలోకి వచ్చిన …

తెలంగాణ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌

సాకారం కాబోతున్నకోటి ఎకరాల తెలంగాణ మాగాణం కాంగ్రెస్‌కు నిజంగానే నూకలు చెల్లాయి: ఇర్రి జనగామ,జూన్‌26(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఓ …

అన్నివర్గాల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం మేలు: ఎమ్మెల్యే

జనగామ,జూన్‌26(జ‌నం సాక్షి): భావితరాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించిన గురుకులాలు ఏర్పాటుచేసి ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించటానికి కెసిఆర్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టిందని స్టేషన్‌ …

క్రీడలకు సర్కార్‌ ప్రోత్సాహం

తెలంగాణ హాకీ అకాడవిూని ప్రాంబించిన మంత్రి పద్మారావు వనపర్తి,జూన్‌23(జ‌నం సాక్షి): క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. క్రీడా అకాడవిూల …

ప్లాస్టిక్‌ అమ్మకాలపై కొరడా

నడుంబిగించిన నగరపాలక సంస్థ వరంగల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. చాలాకాలంగా కూడా …

అన్నివర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ కృషి

నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశారు: ఎమ్మెల్యే వరంగల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టీడీపీలు నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణను అనాథను చేశారని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. …