వరంగల్

రెండోరోజూ భారీగా చెక్కుల పంపిణీ

రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌ అన్న కడియం వరంగల్‌,మే11(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘రైతుబంధు’ పథకం చెక్కుల పంపిణీ రెండోరోజూ శుక్రవారం కొనసాగింది. వరంగల్‌ …

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపిలకు కడియం చురకలు వరంగల్‌,మే11(జ‌నం సాక్షి): రైతుబందు పథకాన్ని విమర్శిస్తున్న వారు రైతులను అవహేళన చేస్తున్నారని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. ఇతర రాష్ట్రాలలో …

రైతుబంధు సిఎం కెసిఆర్‌

పథకం ప్రారంభ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,మే10(జ‌నం సాక్షి): రైతును రాజును చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పని చేస్తున్నారని రాష్ట్ర అసెంబ్లీ …

పెళ్లింట్లో డ్యాన్స్‌ చేస్తూ యువకుడి మృతి

వరంగల్‌ అర్బన్‌,మే10(జ‌నం సాక్షి):  జిల్లాలోని భీమదేవరపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెండ్లికి వచ్చిన రాజేష్‌(24) అనే యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగి కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో …

కాకతీయ అడ్మిషన్ల తేదీ పొడిగింపు

వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): కాకతీయ వర్సిటీ పిజి పరీక్షల ప్రవేశ తేదీని పొడిగించారు. ఈ మేరకు పరీక్షల విబాగం ఓ ప్రకటన విడుదల చేసింది. కేయూ 2018-19లో పీజీ …

ఈ పాస్‌తో రేషన్‌ అక్రమాలకు చెక్‌

దొంగ రేషన్‌ కార్డుదారులకు అందని బియ్యం  వరంగల్‌,మే10(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పౌర సరఫరాల శాఖలో సత్ఫలితాలు వస్తున్నాయి. ఈ-పాస్‌ విధానం అమలు చేస్తున్నారు. …

పారదర్శకంగా ఆర్మీ ఎంపికలు: కలెక్టర్‌

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి): వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం(జేఎన్‌ఎస్‌)లో చేపట్టనున్న ఆర్మీ ఉద్యోగ ఎంపికలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని కలెక్టర్‌ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం జేఎన్‌ఎస్‌ …

మోడీకి లబ్ది చేకూర్చేందుకే ఫ్రంట్‌ రాగం

కెసిఆర్‌పై నారాయణ ధ్వజం వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్రంట్‌ నినాదం చేస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ …

బావిలో పడి చిన్నారి మృతి

వరంగల్‌,మే9(జ‌నం సాక్షి):  కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో విషాద వాతావరణం నెలకొంది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి.. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు …

వరంగల్‌ రూరల్‌ డీపీఆర్‌వోగా పల్లవి 

– ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్టేట్రివ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ వరంగల్‌ రూరల్‌, మే9(జ‌నం సాక్షి) : రూరల్‌ జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ (డీపీఆర్‌వో) జిల్లా అధికారిగా …