వరంగల్

దేవాలయ భూములు స్వాధీనం చేసుకోవాలి

వరంగల్‌,జనవరి16: తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల భూములు 12 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వీటిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ వైష్ణవ అర్చక ఐకాస ప్రతినిధులు కోరారు. …

వ్యాగన్‌ పరిశ్ర పనులు చేపట్టాలి

వరంగల్‌,జనవరి16: కాజీపేటలో నిర్మించాలనుకున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్తాపన చేసి పనులు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కోరారు. ఈ మేరకు …

అమరుల కుటుంబాలకు ఆర్థికసాయం

వరంగల్‌: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసేందుకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ముందుకొచ్చాడు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తాను …

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్‌:పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో జన్నారావు పేట మండలం పాపయ్య పేటలో విషాదం చోటు చేసుకుంది.తమ కూతురు ఆత్మ హత్యకు ఈవ్‌ టీజర్ల వేధింపులే కారణమని …

ఎనుమాముల మార్కెట్‌లో హమాలీల ఆందోళన

వరంగల్‌ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని హమాలీలు డిమాండ్‌ చేస్తున్నారు. హమాలీల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి.

నిమ్స్‌ భవనంపై నుంచి దూకి బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్‌ : నిమ్స్‌ ఆస్పత్రిలో విషాద వాతావరణం నెలకొంది. కిడ్నీ సమస్యతో బాధ పడుతూ చికిత్స పొందుతున్న 13 ఏళ్ల బాలుడు నిమ్స్‌ భవనంపై నుంచి దూకి …

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

వరంగల్‌ : జిల్లాలోని నెక్కొండలో దారుణం జరిగింది.  మైనర్‌ బాలికపై ముగ్గురు మైనర్‌ బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు బాలురు అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించి ఎంఎంఎస్‌ ద్వారా …

నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే : మంత్రి సారయ్య

వరంగల్‌ : తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోనే …

ఎమ్మెల్యే కుమారుని వివాహ వేడుల్లో పాల్గొన్న కేసీఆర్‌

వరంగల్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య కుమారుని వివాహ వేడుకల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొన్నారు. సోమవారం వరంగల్‌లోని కాజీపేట ఫాతిమా క్యాధెపూడల్‌ చర్చిలో ,అనంతరం …

వేయి స్తంభాల ఆలయంలో పోటెత్తిన భక్తులు

వరంగల్‌ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. హన్మకొండ చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి …