వరంగల్

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

వరంగల్‌ జ‌నంసాక్షి : రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతిచెందాడు. జిల్లాలోని డోర్నకల్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొన్నట్లు తెలిసింది. …

విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు …

శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ప్రముఖ శివాలయాలకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లిల్లో భక్తులు …

ఉద్యమనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి చూస్తుంటే ముఖ్యమంత్రినని మరచి ఉద్యమనేతగా పరిపాలన సాగిస్తున్నారని మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకే …

జబర్దస్తీ పన్ను వసూళ్లపై ప్రజల నిరసన

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గ్రామాల్లో పన్ను వసూళ్లకు దౌర్జన్య పద్దతులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసలుఉ లేకుండా ఇంట్లో సామాన్యు పట్టుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల తీరును …

ఉత్తమ ఫలితాలు సాధించండి : డిఇవో

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  టెన్త విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్‌ కోరారు. పరీక్షల విధానాల్లో మార్పులు వచ్చాయని, బట్టీ విధానాన్ని విడిచి, అవగాహన …

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 19లోగా నమోదు చేసుకోవాలిన అధికారులు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో  పట్టభద్రులు తమ …

ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తిలో డాక్ట‌ర్ల‌ నిర్ల‌ష్యం

ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చి..మధ్యలోనే.. వరంగల్: జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భిణీలకు ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చిన డాక్టర్లు తమ డ్యూటీ …

భద్రకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వరంగల్, మే 8 : జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం …

ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వరంగల్‌: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.