వరంగల్

ఉత్తమ ఫలితాలు సాధించండి : డిఇవో

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  టెన్త విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్‌ కోరారు. పరీక్షల విధానాల్లో మార్పులు వచ్చాయని, బట్టీ విధానాన్ని విడిచి, అవగాహన …

పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోని వారు ఈ నెల 19లోగా నమోదు చేసుకోవాలిన అధికారులు సూచించారు. ఎన్నికల ప్రకటన వెలువడడంతో  పట్టభద్రులు తమ …

ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తిలో డాక్ట‌ర్ల‌ నిర్ల‌ష్యం

ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చి..మధ్యలోనే.. వరంగల్: జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భిణీలకు ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చిన డాక్టర్లు తమ డ్యూటీ …

భద్రకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వరంగల్, మే 8 : జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం …

ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వరంగల్‌: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

రఘునాథ్‌పల్లి:హైదరాబాద్‌ వరంగల్‌ ప్రధాన రహదారిలోని రఘునాధ్‌పల్లి బస్టాండ్‌ సమీపంలో సుమో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసీఆర్‌ స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ వెళ్తున్న కొంతమంది …

ఏసీబీ వలలో భూసర్వే అధికారి

వరంగల్‌ : కాజీపేటలోని భూసర్వే కార్యాలయంలోపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా ఎస్‌డీఎం సాయిప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసు …

పంచాయతీ సెక్రటరీ పరీక్షకు ఉచిత శిక్షణ

వరంగల్‌,జనవరి24: పంచాయతీ సెక్రటరీ విఎవో, విఆర్‌వో పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో …

మేడారంలో ఆదివాసీ భవన్నిర్మించాలి

వరంగల్‌,జనవరి24: ఆదివాసీల కోసం మేడారం జాతర ప్రాంగణంలో ఆదివాసీ భవన్‌ను నిర్మించాలని పలు ఆదివాసీ సంఘాలు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మేడారంలో గిరిజన యూనివర్సిటిని ఏర్పాటు చేయాలని …

సకాలంలో రుణం చెల్లిస్తే బకాయిలో రాయితీ

వరంగల్‌,జనవరి20: జిల్లాలో 700 మంది రైతులు సుమారు  65 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణాలు పొంది బకాయి దారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువుగా 5 లక్షల రూపాయలకు …