వరంగల్

బైకును ఢీకొన్న లారీ: తండ్రీ కొడుకుల మృతి

సూర్యాపేట,జూన్‌12(జ‌నం సాక్షి ): చివ్వెంల మండలం దురాజ్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే తండ్రీకుమారుడు మృతి …

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత …

హరితహారం కోసం ప్రణాళిక

జనగామ,జూన్‌11(జ‌నం సాక్షి): వర్షాకాలం సవిూపించినందున హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని పంచాయితీ అధికారి పిలుపునిచ్చారు. ఈ యేడు కూడా జిల్లాలో పెద్దెత్తున మొక్కలు నాటేందుకు …

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలు: ఎమ్మెల్యే

వరంగల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ …

స్పీకర్‌ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం

 స్పీకర్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ భూపాలపల్లి, జూన్‌9(జనం సాక్షి ) : తెలంగాణ సభాపతి మధుసూదనాచారి తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో …

పల్లెనిద్రతో ప్రజలకు చేరువవుతున్న స్పీకర్‌

దుక్కిదున్ని రైతు వెన్నుతట్టిన ముధుసూధానాచారి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే అని ప్రకటన జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌9(జనం సాక్షి ): తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి పల్లెనిద్రతో ప్రజలను తట్టి …

సంక్షేమంలో తెలంగాణ ముందు

ఆర్థికంగా ఎదుగుతున్న మహిళలు: గుండు వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): నాలుగేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలిపిన ఘనత సిఎం కెసిఆర్‌దని మాజీఎంపీ, తెలంగాణ రాష్ట్రసమితి …

ప్రభుత్వ పథకాల అమలులో కార్యకర్తలే కీలకం

ప్రజల్లోకి పథకాలను తీసుకుని వెళ్లాలి సక్రమంగా అమలు చేసేలా చూడాలి: ఎర్రబెల్లి జనగామ,జూన్‌9(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమాపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్నదాతలకు అవగాహన …

వ్యాపార కేంద్రాలుగా స్కూళ్లు

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌ వరంగల్‌,జూన్‌9(జనం సాక్షి ): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడానికి పాఠశాలలు ఏర్పడతాయి. కానీ జిల్లాలో మాత్రం ప్రైవేటు పాఠశాలలు కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాలయాల …

సంక్షేమంలో తెలంగాణ నంబర్‌ వన్‌

45వేల కోట్లతో 40 రకాల సంక్షేమ పథకాల అమలు: చందూలాల్‌ జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌7(జ‌నం సాక్షి): సంక్షేమ పథకాల అమలులో దేశంలోని తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి …

తాజావార్తలు