వరంగల్

మేడారంలో పరుచుకోనున్న పచ్చదనం

వరంగల్‌,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : మేడారం ఇక పచ్చదనాన్ని సంతరించుకోబోతోంది. వచ్చేయేడు జాతర నాటికి పచ్చని మొక్కలతో స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్క …

22న ఖోఖో క్రీడాకారుల ఎంపికలు

వరంగల్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్‌ ఖోఖో క్రీడాకారుల ఎంపికలు ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్‌ తెలిపింది. ఇల్లా అసోసియేషన్‌  ఆధ్వర్యంలో హన్మకొండ …

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌: మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌

వరంగల్‌ జ‌నంసాక్షి : మహబూబాబాద్‌- కేసముద్రం రైల్వేలైన్‌ మార్గంలో తెగిన రైల్వే విద్యుత్‌ లైన్‌, ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు.

వరంగల్‌లో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

వరంగల్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం …

రైలు ఢీకొని రైల్వే ఉద్యోగి మృతి

వరంగల్‌ జ‌నంసాక్షి : రైలు ఢీకొని ఓ రైల్వే ఉద్యోగి మృతిచెందాడు. జిల్లాలోని డోర్నకల్‌ స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. మరమత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ రైలు ఢీకొన్నట్లు తెలిసింది. …

విమర్శలు మాని వర్గీకరణపై మాట్లాడాలి : మందకృష్ణ

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): తమను విమర్శించేందుకు టిడిపి నేతలు వర్గీకరణపై ఎందుకు మాట్లాడడం లేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు వంటి నేతలు …

శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

వరంగల్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): జిల్లాలో ప్రముఖ శివాలయాలకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లిల్లో భక్తులు …

ఉద్యమనేతగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవహారశైలి చూస్తుంటే ముఖ్యమంత్రినని మరచి ఉద్యమనేతగా పరిపాలన సాగిస్తున్నారని మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్‌ నాయకుడు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకే …

జబర్దస్తీ పన్ను వసూళ్లపై ప్రజల నిరసన

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గ్రామాల్లో పన్ను వసూళ్లకు దౌర్జన్య పద్దతులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసలుఉ లేకుండా ఇంట్లో సామాన్యు పట్టుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల తీరును …