వరంగల్

5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావు పేట గ్రామ శివారులో డీసీఎం లో తరలిస్తున్న 5 క్వింటాళ్ల యాభై కిలోలగంజాయిని ఖానాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి …

బంగారు తెలంగాణ దిశగా కెసిఆర్ అడుగులు..

70 ఏళ్లుగా ప్రతిపక్షాలు చేసిన గబ్బును తొలగించడమే టిఆర్ఎస్ లక్ష్యం. – పార్టీలు కాదు పనిచేసే నాయకుడు కావాలి. – పనిచేసేవారికే ప్రజలు పట్టం కట్టాలి. – …

* టిఆర్ఎస్ యువజన విభాగం మండల నాయకుడు సాయి జన్మదిన వేడుకలు*

వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రామన్నపేట సెప్టెంబర్ 19 (జనంసాక్షి) రామన్నపేట మండల టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వైద్యం సాయి  జన్మదిన వేడుకలకు …

ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మా మీన్ పేట సెప్టెంబర్ 19 జనం సాక్షి  ప్రజా సంక్షేమ పాలన కు ఆకర్షితు లై టిఆర్ఎస్ పార్టీలో గ్రామ గ్రామాల్లో చేరుకున్నా రని వికారాబాద్ …

కెసిఆర్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం..

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొండాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విట్టల్ …

*చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.

 చిట్యాల19( జనంసాక్షి) చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద అన్నారు. సోమవారం పోషణ మాసంలో భాగంగా ముచినిపర్తి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ టీచర్ పుష్ప …

అధికారులను అభినందించిన కలెక్టర్…

జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి):తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ …

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి….

జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య… జనగాం కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి): ప్రజా సమస్యలను వెంటనే తప్పనిసరిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. …

కరీమాబాదులో వంగరి కోటికి సన్మానం

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఆదర్శ కల్యాణ మండపం లో సోమవారం కొత్తగా దసరా ఉత్సవాల కమిటీ ట్రస్ట్ చైర్మన్ గా …

యువతరం మానవ హక్కులతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి

  జాతీయ మానవ హక్కుల మండలి రాష్ట్ర అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస రావు జగిత్యాల, జనంసాక్షి సారంగపూర్ సెప్టెంబర్ 19 నేటి సమాజంలో యువతరం మానవ హక్కులతో …