అంతర్జాతీయం

సౌదీలో నతాఖా .. తడాఖా -వందల సంఖ్యలో తెలుగువారి అరెస్టులు

దుబాయ్‌ : సౌదీ అరేబియా ప్రభుత్వం నతాఖా చట్టం కింద అక్రమంగా నివసిస్తున్న విదేశియులపై కొరడా ఝుళిపిస్తోంది. సౌదీకి వివిధ దేశాల నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న …

బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి

బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం

ఇండోనేషియా : ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3 గా నమోదైంది.

రష్యా చేరుకున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాస్కో : భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక …

గుండెపోటుతో మృతిచెందిన పాకిస్థాని నేపథ్యగాయని బుబైదా

లాహోర్‌ : ప్రముఖ పాకిస్ధాన్‌ నేపథ్యగాయని జుబైదా ఖానమ్‌ (78) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె శనివారం కన్నుమూశారు. ఆమె 1935లో అమృత్‌సర్‌లో జన్మించారు. దేశ విభజన …

171కి చేరిన ఫిలిప్సైన్‌ భూకంపం మృతుల సంఖ్య

మనీలా : ఫిలిప్సైన్‌లో మంగళవారం సంభవించిన భూకంపం మృతుల సంఖ్య 171కి చేరింది. ఇంకా 20 మంది ఆచూకి తెలియాల్సీ ఉంది. మనీలాకి 640 కి.మీ దూరంలో …

నైజీరియాలో తెలుగోడి దారుణ హత్య

నైజీరియా : నైజీరియా దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంజీనీర్‌గా పనిచేస్తున్న చంద్రమౌళిని గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపారు. మృతుడు వరంగల్‌ జిల్లా లింగాపురం …

చైనాను తాకనున్న తుఫాన్‌ : రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

బీజింగ్‌ : చైనా ఈరోజు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఫిటో తుపాన్‌ దేశ తూర్పు తీరాన్ని తాకనున్న నేపథ్యంలో వేలాదిమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ …

చైనాలో ఘనంగా 64వ జాతీయ దినోత్సవం

బీజీంగ్‌ : కమ్యూనిస్టు చైనా నేడు 64వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.కొత్త అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ నేతృత్వంలో తొలి ఉత్సవం ఇది చరిత్రాత్మక తియానాన్మెస్‌ స్క్వేర్‌లో …

కుప్పకూలిన అమెరికా ఆర్ధిక వ్యవస్థ .. ప్రభుత్వం మూత

వాషింగ్టన్‌: అమెరికాలో అత్యంత తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని మూసేయాలని వైట్‌ హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత …