అంతర్జాతీయం

మినీలా విమానాశ్రయంలో మేయర్‌ కుటుంబం కాల్చివేత

మనీలా: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలా విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం దుండగులు జరిపిన కాల్పుల్లో పట్టణ మేయర్‌ కుటుంబం మృతి చెందింది. కాల్పుల్లో మేయర్‌, అతని భార్య, ఇద్దరు …

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 280

జొహనెన్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసింది. 255/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ …

ఏడో ర్యాంకును దక్కించున్న ఛటేశ్వర పుజారా

దుబాయ్‌: ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్టు ర్యాంకిగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఛటేశ్వర పుజారా ఏడో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకం సాధించిన …

యాషెస్‌ సిరీస్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా

పెర్త్‌: ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా యాషెన్‌ సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్గాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 150 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా మెదటి ఇన్నింగ్స్‌లో 251 …

ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌ టైన్‌ మృతి

కాలిఫోర్నియా: ఆస్కార్‌ విజేత జోన్‌ ఫోన్‌టైన్‌ (96) ఆదివారం ఉదయం కార్మెల్‌లోని ఆమె స్వగృహంలో మృతి చెందినట్లు సన్నిహితులు తెలిపారు. నిద్రలోనే ఆమె కన్ను మూశారని వారు …

ప్రభుత్వ లాంఛనాలతో మండేలాకు అంతిమ నివాళులు

కును: నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలాకు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ నివాళులు అర్పించారు. నెల్సన్‌ మండేలా సన్నిహిత మిత్రులు ఆర్చ్‌ బిషవ్‌ డెస్మండ్‌ టుటు, ప్రిన్స్‌ ఆఫ్‌ …

లండన్‌ చెన్‌ క్లాసిక్‌ నుంచి ఆనంద్‌ ఔట్‌

లండన్‌: లండన్‌ చెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ రెండో గేమ్‌లో విశ్వనాథన్‌ ఆనంద్‌ క్రామ్నిక్‌ చేతిలో తొలి గేమ్‌ డ్రా చేసుకున్న ఆనంద్‌ రెండో గేమ్‌ తెల్లపావులతో ఆడి, …

సమాధి వద్దకు మండేలా భౌతిక కాయం

కును : నెల్సన్‌ మండేలా భౌతిక కాయాన్ని సమాధి చేసే చోటుకు తీసుకువచ్చారు. ఆయన భార్య గ్రాకా మాచెల్‌, మాజీ భార్య విన్నీ మండేలా, ఆయన సంతానం, …

కన్నీటితో మండేలాకు తుది వీడ్కోలు పలుకుతున్న కును

కును: నెల్సన్‌ మండేలా అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామం కునులో జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ సహా పలువురు దేశాధినేతలు, సౌతాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్‌ …

మధ్యప్రదేశ్‌ సీఎం గా శివరాజ్‌ చౌహాన్‌ ప్రమాణం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం భోపాల్‌లోని జంబూరీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రాం …