అంతర్జాతీయం
మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు
జార్ఖండ్ : జార్ఖండ్ రాష్ట్రంలోని పాకుర్ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
5 నుంచి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్
ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు