వార్తలు

నిజామాబాద్ జిల్లాలో పశువులపై చిరుతపులి దాడి

నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. డిచ్‌పల్లి మడలం యానంపల్లిలో నిన్న రాత్రి రైతుకు చెందిన పశువులపై దాడి చేసి చంపింది. గమనించిన స్థానికులు అటవీ …

బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు

` 72 మంది మృతి ` దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ఢాకా(జనంసాక్షి):రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ మరోసారి భగ్గుమంది. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది. …

పారాహుషార్‌… బ్రహ్మపుత్ర నదిపై విద్యుత్‌కేంద్రం నిర్మాణానికి చైనా కుట్ర

` నదిపై డ్రాగన్‌ ‘వాటర్‌బాంబ్‌’! ` ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాజెక్ట్‌ ` ‘సూపర్‌ డ్యామ్‌’తో భారత్‌కు ముప్పు! న్యూఢల్లీి(జనంసాక్షి):పొరుగు దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు …

‘నీట్‌’ సబబే

` వైద్య విద్య.. అప్పట్లో ఒక్కో ‘పీజీ’ సీటుకు రూ.13కోట్లు! ` పరీక్షను ప్రవేశపెట్టడాన్ని సమర్ధించుకున్న కేంద్రం దిల్లీ(జనంసాక్షి): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను …

నీట్‌ లీకేజీ విస్తృతి కొంతవరకే..

` అది కేవలం బీహార్‌, జార్ఖండ్‌లకే పరిమితమైంది ` కాబట్టి పరీక్షను రద్దు చేయాల్సిన అసవరం లేదు ` మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):నీట్‌ యూజీ …

వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ అరెస్ట్

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. వల్లభనేని …

బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ పరుషపదజాలం…

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం …

రాణించిన టీమిండియా బౌలర్లు… తక్కువ స్కోరుకే పరిమితమైన శ్రీలంక

టీమిండియా-శ్రీలంక తొలి వన్డే కొలంబోలో మ్యాచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు టీమిండియా బౌలర్లు రాణించడంతో ఆతిథ్య …

తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు… సేవ చేయడమే వారి తప్పా?: హరీశ్ రావు

తెలంగాణలో సర్పంచ్‌లు ఏం తప్పు చేశారు? ప్రజలకు సేవ చేయడమే తప్పా? వడ్డీలకు డబ్బు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు… అలాంటి వారిని ఇప్పుడు అరెస్ట్ …

రాహుల్, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వస్తే యువత తన్ని తరిమేస్తుంది: కేటీఆర్

జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని విమర్శ ఈ అంశంపై చర్చించేందుకు సమయం అడిగితే ఇవ్వలేదన్న కేటీఆర్ నాలుగు పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి …