Main

జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ లాంఛనంగా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పుడున్న …

గచ్చిబౌలిలో టిప్పర్- ఆటో ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని గచ్చిబౌలిలో మంగళవారం తెల్లవారుజామున టిప్పర్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు …

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మీ ప్రేమ కావాలి : కేసీఆర్

ఆహ్వానించిన వెంట‌నే ప్ర‌ధాని ఒప్పుకుని రాష్ట్రానికి వ‌చ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ప్ర‌జ‌లకు మీ ప్రేమ‌కావాలి అంటూ సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. …

గోల్కొండ కోటలో విస్తృత తనిఖీలు

గోల్కొండ : ఆషాడ మాసం బోనాలకు ముస్తాబు అవుతున్న గోల్కొండ కోటలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం బాంబ్‌స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. …

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, …

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్థరాత్రి ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో.. మంటలు పెద్దెత్తున ఎగిసిపడ్డాయి. స్థానికుల …

హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్‌ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల …

ప్రజలపై పన్నులు వేస్తే ప్రజా ఉద్యమం చేపడతాం : షబ్బీర్ అలీ

హైదరాబాద్: తెలంగాణాలో పార్టీ ఫిరాయింపులపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పారు.గురువారం మండలి ఛైర్మన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో …

పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొన్న లారీ

హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సవిూపంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పోలీస్‌ …

సుల్తాన్ బజార్ దోపిడి కేసును చేధించిన పోలీసులు

టైర్ల వ్యాపారిపై దాడి చేసి నగదు దోచుకెళ్లిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. దాడి జరిగిన 12 గంటలలోనే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి …

తాజావార్తలు