Main

టీఆర్‌ఎస్‌ కు ప్రజలు బుద్ధి చెబుతారు-ఉత్తమ్‌

హైదరాబాద్‌,ఆగస్టు28  : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా …

తెలంగాణ డేరా బాబా కేసీఆర్‌-రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్టు28 : సీఎం కేసీఆర్‌ పై టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావును తెలంగాణ డేరా బాబాగా …

హైదరాబాద్‌ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,ఆగస్టు28  : హైదరాబాద్‌ లో ఓ కార్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో షెడ్డులోని నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. …

భూ సమగ్ర సర్వేపై అసెంబ్లీని సమావేశపరచాలి-షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌,ఆగస్టు28  : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న భూ సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్‌ కేవలం టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడటం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, …

లక్ష్యం దిశగా ఎల్‌.ఇ.డి లైట్ల మార్పిడి

ఎల్‌.ఇ.డి లైట్లను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌,ఆగస్టు28 : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న సాంప్రదాయక విద్యుత్‌ వీధి దీపాల స్థానంలో ఆధునిక ఎల్‌.ఇ.డి బల్బులను …

కైండ్‌నెస్‌ వాలెంటీర్లకు ఆహ్వానం

కడ్బందీగా వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ నిర్వహణ హైదరాబాద్‌,ఆగస్టు28 : గ్రేటర్‌ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన వాల్‌ ఆఫ్‌ కైండ్‌నెస్‌ ను మరింత జవాబుదారీగా నిర్వహించేందుకుగాను కైండ్‌నెస్‌ వాలెంటీర్లను …

అంగన్‌ వాడీలకు రేషన్‌ షాపుల నుంచే సరుకులు

అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణలోని అన్ని అంగన్‌ వాడీ కేంద్రాలకు సెప్టెంబర్‌ నుంచి చౌక ధరల దుకాణాల నుంచే రేషన్‌ అందించాలని రాష్ట్ర …

మిషన్‌ భగీరథపై పలు రాష్టాల్ర ఆసక్తి

నేడు హైదరాబాద్‌ కు మధ్యప్రదేశ్‌ అధికారుల బృందం హైదరాబాద్‌,ఆగస్టు28 : మిషన్‌ భగీరథ ప్రాజెక్టుపై దేశంలోని పలు రాష్టాల్రు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రకు …

అభివృద్ధి నిధుల విడుదల

హైదరాబాద్‌,ఆగస్టు28  : రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేసింది. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.75 లక్షల చొప్పున మొత్తం రూ.120 …

మేనిఫెస్టోలో చెప్పని అంశాలను

మలు చేస్తున్నాం-మంత్రి జగదీశ్‌ హైదరాబాద్‌,ఆగస్టు28 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా …