హైదరాబాద్

ఆ బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి

హైదరబాద్ (జనంసాక్షి) : రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు …

సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఆక్షేపణీయం

పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ కు విజ్ఞప్తి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : సాక్షి ఎడిటర్‌, …

హెచ్‌సీయూ భూములపై భాజపా ఎంపీతో కలిసి సీఎం కుట్ర

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ప్రభుత్వం 400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై …

విద్యాహక్కు చట్టం అమలు పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు దాఖలు చేయండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ` తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. …

బనకచర్లపై ఏపీని ముందుకెళ్లకుండా కట్టడి చేయండి

` జీఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి):గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయం లేఖ …

ఫ్యూచర్‌సిటీ వరకు మెట్రోరైలు విస్తరించాలి

` ఇందుకు అనుగుణంగా డిపిఆర్‌ సిద్ధం చేయాలి ` భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సమీపంలో డ్రైపోర్ట్‌ నిర్మాణానికి రూపకల్పన ` హైదరాబాద్‌ ` మంచిర్యాల కొత్త …

ఇండియా- సౌత్ ఏషియాలో నాలుగోసారి 

శంషాబాద్ (జనంసాక్షి) : జీఎంఆర్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) ప్రతిష్ఠాత్మక స్కైట్రాక్స్ సర్వేలో మరోసారి అత్యున్నత గౌరవాన్ని సాధించింది. ఇండియా & సౌత్ ఏషియా …

సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):సహకార సంఘ మార్గదర్శకాలు ప్రామాణికంగా సహకార సంఘాల పునర్విభజన చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో సహకార …

హైద‌రాబాద్‌లో మళ్లీ వ‌ర్షం

హైద‌రాబాద్ (జనంసాక్షి) : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. దీంతో గురువారం మ‌ధ్యాహ్నం న‌గ‌ర‌మంతా చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఉక్క‌పోత నుంచి …

గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ (జనంసాక్షి): ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో …

తాజావార్తలు