ముఖ్యాంశాలు

జీవ వైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత సాంప్రదాయ వ్యవసాయమే పర్యావరణానికి మేలు

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (జనంసాక్షి) : భారత్‌ సహజ సిద్దంగానే జీవవైవిధ్యాన్ని పుణికి పుచ్చుకొని కాపాడుతూ వస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత్‌ జీవన …

యూఎస్‌ ఆర్థికవేత్తలకు

నోబెల్‌ పురస్కారం స్వీడన్‌: అర్థశాస్త్రంలో నోబుల్‌ పురస్కారం ఈసారి అమెరికా ఆర్థికవేత్తలను వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయ్డ్‌ షాప్లేలను ఈ అవార్డుకు ఎంపిక …

బాబ్లీని కూల్చాల్సిందే అఖిలపక్షంతో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): నది జలాల అంతర్‌ రాష్ట్ర ఒప్పందా లకు విరుద్దంగా, గోదావరి నదిపై శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిలువ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన …

ఎఫ్‌డీఐలను ఆపలేము

ఫెమా చట్టాన్ని సవరించండి : సుప్రీం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న యూపీఏ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఎఫ్‌డీఐల అమలుకు …

అమెరికాలో డేర్‌ డెవిల్‌ స్కై డైౖవర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డు

24 మైళ్ల ఎత్తు గగనంలోంచి భూమిపైకి .. వాషింగ్టన్‌ : 24 మైళ్ల దూరం నుంచి జంప్‌ చేసిన ఈ డేర్‌ డేవిల్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ …

ఖుర్షీద్‌ ఆరోపణలు తిప్పికొట్టిన కేజ్రీవాల్‌

బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌పై సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్‌ …

బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మరో రెండు కేసులు నమోదు ఆరు నగరాల్లో సోదాలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 15 (జనంసాక్షి): సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. …

వైవిద్య పరిరక్షణకు రాష్ట్ర తోడ్పాటు అందిస్తుంది : సీఎం

హైదరాబాద్‌ , అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా నిర్ధేశించుకున్న జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి లక్ష్యాలను సాధించేందుకు వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు సైతం …

‘న్యాయ’ మంత్రిగా ఉండి న్యాయ విచారణ ఎలా ఎదుర్కొంటావ్‌

ముందు మంత్రి పదవికి రాజీనామా చెయ్‌ తర్వాతే విచారణకు సిద్ధంకా : కేజ్రీవాల్‌ హైదరాబాద్‌ ,అక్టోబర్‌ 14 (జనంసాక్షి) :న్యాయ శాఖ మంత్రిగా ఉంటూ న్యాయ విచారణను …

తెలంగాణ కోసం మరో సినిమా ‘పోరు’