ముఖ్యాంశాలు

జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? …

ఖమ్మం అభ్యర్థి రామసహాయం ఘన విజయం

నామా నాగేశ్వర్‌ రావుపై 3,70,921 ఓట్ల మెజారిటీతో గెలుపు ఖమ్మం,జూన్‌4(జనంసాక్షి) : ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌ …

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణెళిష్‌ గెలుపు హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీ గణెళిష్‌ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ …

గాంధీనగర్‌లో అమిత్‌ షా ఘన విజయం

రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో గెలుపు గాంధీనగర్‌,జూన్‌4 (జనంసాక్షి): ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ …

కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

        చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద …

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి …

తెలంగాణలో ఎవరెవరికి ఆధిక్యం..?

saaహైదరాబాద్ : తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారో తెలుసుకోండి. సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం… మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 …

తొలి విజయం అమిత్‌ షాదే…

గాంధీనగర్‌: ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి …

పుల్కల్ లో మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు

పుల్కల్ : మండల కేంద్రమైన సింగూర్ లో దర్గా పీథాధిపతి మహ్మద్ అబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ ఆధ్వర్యంలో హజ్రత్ మహ్మద్ పీర్ బాబన్ షా …

1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం..

బాధితుల్లో జడ్జీలు, ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నేతలు 56 మంది ఎస్‌వోటీ సిబ్బందితో ఈ పనిచేశాం వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్‌,మే29 …