ముఖ్యాంశాలు

తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర

` పథకం ప్రకారమే నల్లమలసాగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నారు: హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్‌రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆరఎస్ …

చుక్క నీరూ వదులుకోం

` పోలవరం`నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించాం ` తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడబోం ` హరీష్‌రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి ` పదేళ్లలో సాగునీటి రంగాన్ని …

ఇరాన్ దిశగా మరిన్ని యుద్ధనౌకలు

` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా ` ట్రంప్ హెచ్చరికలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ …

నేడు సారలమ్మ ఆగమనం

` మేడారం జాతరలో జనసందడి ` భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ములుగు(జనంసాక్షి):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క ` …

మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్‌గానే తీసుకుంది ` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో …

అనర్హతపై వేగం పెంచిన స్పీకర్ దానంకు నోటీసులు

` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ …

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం ` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు ` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా …

హైదరాబాద్ వేదికగా అఖిలభారత పోలీస్ ఫుట్ బాల్ సమరం

` మార్చిలో నిర్వహణ ` ఏర్పాట్లపై బి శివధర్ రెడ్డి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి): జనవరి 28:74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ …

రాష్ట్రంలో మరో కుంభకోణం

` ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస్‌కు అనుమతుల్లో అవినీతి:హరీశ్‌రావు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. …

ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం …