ముఖ్యాంశాలు

భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయండి

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌, హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో భారాస అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో …

 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

` మోదీ, కేసీఆర్‌, నా పాలనపై చర్చిద్దామా! ` కేసీఆర్‌, కిషన్‌ రెడ్డిలకు సీఎం రేవంత్‌ బహిరంగ సవాల్‌ ` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే …

కుంభమేళాకు వెళ్తుండగా విషాదం

` ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం ` విూర్జాపుర్‌` ప్రయాగ్‌రాజ్‌ హైవేపై వెళ్తున్న బస్సును ఓ బొలెరో వాహనం ప్రయాగ్‌రాజ్‌(జనంసాక్షి):యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం …

మీరు కులగణన చేస్తే..రాహుల్‌ కులం చెబుతారు

` బిజెపి విమర్శలకు పిసిసి చీఫ్‌ టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కౌంటర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రధాని మోడీ బీసీ కాదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు …

మరో ముగ్గురు బందీలు విడుదల

` రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించిన హమాస్‌ గాజా(జనంసాక్షి):గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మరో ముగ్గురు బందీలను విడుదల చేసి శనివారం హమాస్‌ రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ …

అక్రమ వలసదారుల ఇంటికి..

` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక అమృత్‌సర్‌(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే …

ఏఐపై మోదీవి మాటల కోటలే..

` కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదు:రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమమేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. డ్రోన్‌ టెక్నాలజీని వివరిస్తూ …

ప్రాజెక్టుల ఆలస్యం సహించను

` ఎస్‌ఎల్‌బీసీ, డిరడి, పాలమూరు రంగారెడ్డి పనుల్లో వేగం పెంచండి ` నీటిపారుదల రంగం పారదర్శకంగా ఉండాలి ` ప్రాజెక్ట్‌ల పురోగతిపై పర్యవేక్షణ పెంచాలి ` రాజస్థాన్‌లో …

కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్‌సిటీ

` నెట్‌జీరో సిటీగా నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): ఫ్యూచర్‌ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని …

కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం

` ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవచ్చన్న ప్రభుత్వం ` ఫోన్‌ చేస్తే ఎన్యుమరేటర్లు ఇంటికొస్తారని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని వారి …

తాజావార్తలు