ముఖ్యాంశాలు

త్వరలో అందుబాటులోకి బతుకమ్మ కుంట

` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో …

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 …

కామారెడ్డి కాంగ్రెస్‌ సభ వాయిదా

` భారీ వర్షాల నేపథ్యంలో టీపీసీసీ నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):కామారెడ్డిలో 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. …

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణం

` ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ కాఠ్‌మాండూ(జనంసాక్షి): కాఠ్‌మండూ: నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడిరది. తాత్కాలిక ప్రభుత్వ …

గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలు

` ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్‌(జనంసాక్షి): గ్రూప్‌-2 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 …

బొగ్గు బ్లాక్‌లు దక్కకపోవడంతో సింగరేణికి ఇబ్బందులు

` సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోంది ` ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది ` …

కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు

` 22 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తాం ` 74 చోట్ల పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లపై సమీక్షించాలి ` బాసర నుంచి భద్రాచలం వరకు సందర్శించండి …

రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం దేశానికి చాలా అవసరం

` కేసీఆర్‌ వల్లే తెలంగాణలో ఆర్థికసంక్షోభం ` పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆర్‌ఎస్‌ ` మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి ` ఇందిరమ్మ ఇళ్ల …

‘తుమ్మిడిహట్టి’కి కట్టుబడ్డాం

` ఆనకట్ట నిర్మాణానికి డీపీఆర్‌, ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ` మహారాష్ట్రతో చర్చల కోసం షెడ్యూల్‌ ఖరారు ` అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):తుమ్మిడిహట్టి …

.ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌, బీజేడీ డుమ్మా

హైదరాబాద్‌,భువనేశ్వర్‌(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్‌కు దూరంగా ఉండాలని …