ముఖ్యాంశాలు

మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకునే సంస్కృతి నాది కాదు

బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను నాలాంటి నిజాయితీపరుడిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు సివిల్‌ సప్లయ్‌ విభాగంలో బీఆర్‌ఎస్‌ హయాంలో 58 వేల కోట్ల అప్పులు మీడియా …

నేడు పట్టభద్రుల తీర్పు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ 144 సెక్షన్‌ అమలు.. 48 గంటలు వైన్స్‌ షాపులు బంద్‌ …

400 సీట్లు పగటి కలలు

తడిగొంతు ఆరిపోవడం ఖాయం నీళ్ళు దగ్గర పెట్టుకొండి : ప్రశాంత్‌ కిషోర్‌ న్యూడీల్లీ, మే 23 (జనంసాక్షి) : 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 300 …

రేవ్‌పార్టీ దుమారం

తెలుగు నటికి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్‌ పాజిటివ్‌ వెలుగులోకి ఒక్కొక్కరుగా.. నమూనాలా ఆధారంగా చర్య తీసుకునే ఛాన్స్‌ బెంగళూరు, మే 23 (జనంసాక్షి) : బెంగుళూరు శివార్లలో …

మహరాష్ట్ర రసాయన పరిశ్రమలో ఘోరప్రమాదం

ఎనిమిది మృతి.. 60 మందికి గాయాలు ముంబై, మే 23 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని థానేలో ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ …

ఛత్తీస్‌ఘడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ తెలంగాణ

ఏడుగురు మవోయిస్టులు మృతి భారీగా ఆయుధాలు స్వాధీనం హైదరాబాద్‌,మే 23 (జనంసాక్షి) :ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ …

ప్రజ్వల్‌..వెంటనే పోలీసులకు లొంగిపో..

న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సిందే ఇది నా అర్డర్‌..మనవడు ప్రజ్వల్‌కు దేవేగౌడ హెచ్చరిక బెంగళూరు,మే 23 (జనంసాక్షి) :: రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్‌ …

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

25న తుఫానుగా మారే అవకాశాలు అండమాన్‌ దీవులకు విస్తరించిన నైరుతి వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌మే 23 (జనంసాక్షి) :పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం …

రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా ధాన్యం కొనుగోళ్లు

  చిన్నిచిన్న పొరపాట్లను పెద్దవిగా చూడరాదు 7,172 సెంటర్లలో 39.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు పౌరసరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ హైదరాబాద్‌,మే 23 (జనంసాక్షి) …

అసహనం పెరుగుతున్న నేటి సమాజంలో బుద్దుని భోదనలు భారతావణికి అవసరం

బుద్ధుని సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చెరవేసేలా కృషి బుద్ధపూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి ధ్యాన మందిరం కోసం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌   తెలంగాణలో బౌద్ధ బిక్షులకు …