ముఖ్యాంశాలు

కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?

` సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌ ` మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పలుగా మార్చారు ` రహదారుల అభివృద్ధి కేంద్రం వేల కోట్లు ` విలేకరుల సమావేశంలో …

బడ్జెట్‌ సమావేశాల్లో ఎస్సీవర్గీకరణ బిల్లు

` కులగణనకు చట్టబద్ధత ` దేశానికి రోడ్‌మ్యాప్‌ కానున్న సర్వే ` ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం ` రాహుల్‌ గాంధీ చెప్పింది నేను కచ్చితంగా …

ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి …

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని …

విభజన తర్వాత తెలంగాణను అప్పులకుప్ప చేశారు

` మద్దతుగా కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడంలేదు ` రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై …

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

` నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్ర హోంశాఖ న్యూఢల్లీి(జనంసాక్షి):జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో కేంద్రం ‘రాష్ట్రపతి పాలన’ విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ …

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ …

అమెరికాతో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తాం

` ట్రంప్‌తో భేటికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను ` అమెరికాలో ప్రధానికి ఘనస్వాగతం పలికిన భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రా ` ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై …

హైదరాబాద్‌లో గూగుల్‌ ఏఐ కేంద్రం

` సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఎంవోయూ ` వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు ఈ కేంద్రం సహకరిస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఏఐ …

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన …

తాజావార్తలు