ముఖ్యాంశాలు

కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి విద్యార్థి అమరుడు తన అమరత్వంతో పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుని యావత్ తెలంగాణ విద్యార్థులందరినీ రాష్ట్ర సాధన పోరాటంకై పునాది  …

32 వ వార్డులో క్రీడా ప్రాంగణ (పార్కు )నిధులు మంజూరు చేయించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….

 వనపర్తి జిల్లా కేంద్రంలో 32 వ వార్డు లో కేడి.ఆర్ నగర్ నందుగల పార్కుకు పంచాయతీరాజ్ నిధులను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో,పట్టణ …

పల్లె దవఖానాల ఏర్పాటు అభినందనీయం

కలకోవ సర్పంచ్ కొంపెల్లి సుజాత వీరబాబు మునగాల, డిసెంబర్ 03(జనంసాక్షి): కలకోవ గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరుకు సహకరించిన కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు …

దోమలో దారుణం.

భూతగాదాలతో వ్యక్తి దారుణ హత్య తమ్ముడు పై రోకలి బండతో  అన్న భార్య,అన్న కొడుకు దాడి మృతి చెందిన తమ్ముడు దోమ డిసెంబర్ 3(జనం సాక్షి) భూతగాదాలతో …

ఎమ్మేల్యేకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అందరికీ వైద్యం అనే నినాదంతో ప్రతి గ్రామానికి పల్లె దావఖాన ఉండాలని సంకల్పించి మునగాల మండలంలోని ఐదు గ్రామాలకు …

సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న ఒడిశా సెంచూరియన్  కళాశాల …

గాయాలపాలయ్యిన వ్యక్తిని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన జాదవ్ రమేష్ కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు బైక్ ఆక్సిడెంట్ జరిగి గాయాలపాలయ్యారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం …

“దివ్యాంగుల దినోత్సవం” సందర్భంగా త్రిచక్ర వాహనం బహుకరించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపాల్ పేటకు, చెందిన డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి.పవన్ కుమార్ …

బిజెపిలో చేరిన గంగుల రాజేశ్వర్…

ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా, బిజెపి ఎం.పి,రాష్ట్రా చిప్ బండిసంజయ్ తాలూకాలోని కుంటాల మండలం లి0బ(బి) గ్రామం మీదుగా పాదయాత్ర  కొనసాగగా, గ్రామానికి చెందినటువంటి గంగుల …

ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ లో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టౌర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం  టౌర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సలర్ పి.రాములునేత  వారితో …