ముఖ్యాంశాలు

విద్యాశాఖ అధికారుల జాప్యం ఎందుకు?…కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు బొద్దుల నగేష్ కుమార్

 ప్రైవేట్ పాఠశాలలు లో గల లోపాలు మరియు సమస్యలపై పలుమార్లు తల్లిదండ్రులు వినతి పత్రాలు అందజేసినప్పటికీ ఎంఏఓ విచారణ చేసి లోపాలు ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు చేపట్టడంలో …

మీ న్యూస్ ను మీరే కలెక్ట్ చేసి న్యూస్ ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్ గా మంచి పేరు వస్తుంది:మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

శుక్రవారం మెదక్ టౌన్ లోని తెలంగాణ భవన్ లో  టీయూడబ్లుజే మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ …

ఇంటర్ కాలేజీ లో ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు

ఎగ్జామ్స్ ఫీజు పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల ప్రచారం తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం …

నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సాయిపూర్ …

ఘనంగా గ్రామదేవతలకు బోనాలు

గౌడ సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు జనం సాక్షి/ కొల్చారం మండల కేంద్రం కొల్చారం  లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు  గౌడ …

స్కాలర్ షిప్ ల రద్దు నిర్ణయాన్ని బీజేపీ వెంటనే ఉపసంరించాలి

నందిగామ సైదులు డిమాండ్ ‌ మునగాల, డిసెంబర్ 02(జనంసాక్షి): విద్యార్థుల స్కాలర్‌షిపుల రద్దు వల్ల పేద విద్యార్థులకు బీజేపీ ప్రభుత్వం చదువులకు దూరం చేస్తుందని, తక్షణమే ఆ …

నిరుపేద క్రీడాకారునికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్ రూరల్ డిసెంబర్ 02(జనంసాక్షి)హుస్నాబాద్ పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు సైక్లిస్టు క్రీడాకారుడు బల్లు నిఖిల్ కు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవతో లక్ష ఎనిమిది …

తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ.

ఈనెల 9,10 తేదీలలో ఉప్పల్ పిర్ధాజిగూడ లో జరుగు గీత పనివారల సంఘం రాష్ట్ర ద్వితీయమహాసభలను జయప్రదం చేయాలని గీత పనివారల సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన …

రెండో విడత అక్రిడేషన్ కమిటీ సమావేశం వెంటనే నిర్వహించాలి.

TUWJ-IJU వికారాబాద్ జిల్లా  ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్  వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి డిసెంబర్ 2           వికారాబాద్ జిల్లాలో …

అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తా.

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరిలో పోటీ చేస్తానాని బిజెపి ఓబీసి మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని కృపా కాంప్లెక్స్ లో …