ముఖ్యాంశాలు

రైతు సంఘం నాయకులకు 50వేల రూపాయలు అందజేసిన సింగల్విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో రైతు సంఘం నాయకులకు 50 వేల రూపాయలు అందజేసిన సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ధన్యవాదాలు …

ఈనెల 26న జరిగే జిల్లా ద్వితీయ మహాసభను జయప్రదం చేయండి

పోసనబోయిన హుస్సేన్  హుజూర్ నగర్ నవంబర్ 23 (జనంసాక్షి) : ఈనెల 26వ తేదీన నడిగూడెం మండల కేంద్రంలో జరిగే  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా …

ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ప్రకటించాలని రాస్తారోకో

మండలంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ప్రకటించాలని దళిత మహిళలు మండల కేంద్రమైన  గరిడేపల్లి లో హుజూర్నగర్ మిర్యాలగూడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. …

ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా బోధించాలని

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలలో సమూల మార్పులు వచ్చాయని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మన …

కళాశాలను సందర్శించిన బలరాం జాదవ్

బోథ్ మండల కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు …

పాఠశాల మరమ్మతులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ కుకునూరుపల్లి మన ఊరు మన బడి పనులను పరిశీలన కొండపాక (జనంసాక్షి) నవంబర్ 23 : పాఠశాల మరమ్మతులలో నాణ్యత …

బీసీ స్మశాన వాటిక అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి.

జాతీయ కార్యవర్గ సభ్యుడు తాండూర్ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్న బిసి స్మశాన …

ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలి.

తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ పిలుపులో భాగంగాబుధవారం రోజున మండలలోని అదివాసి భవనంలో  డిసెంబర్ 9న ఇంద్రవెల్లిలో జరిగే ఆదివాసీల ఆస్తిత్వ పోరుగర్జన బహిరంగ …

రేపు కుసుమ సముద్రం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

– జన్ సాహస్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ కుల్కచర్ల, నవంబర్ 23 (జనం సాక్షి): జన్ సాహస్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో రేపు …

ఓపెన్ ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్మీడియట్ లో 2022- 23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినట్లు జిల్లా …