ముఖ్యాంశాలు

వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ

మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఈనెల 20,21వ తేదీల్లో గ్రామంలోని బొడ్రాయి, శ్రీకనకదుర్గమ్మ, గ్రామ దేవతల మూడో వార్షికోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం గ్రామపెద్దలు దేవాలయ కమిటీ …

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం  ఏర్పాటు చేశారు.ఈ కవి సమ్మేళనంలో …

జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం

  మల్దకల్ నవంబర్ 18(జనం సాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం …

బైక్ ర్యాలీతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 18 నవంబర్ 2022 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు …

క్రీడా ప్రాంగణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి ఎంపీడీవో సురేందర్ నాయక్

కొడకండ్ల,నవంబర్18 (జనంసాక్షి )కొడకండ్ల మండలంలోని పెద్దబాయ్ తండ, లక్ష్మక్క పెళ్లి, రామేశ్వరం క్రీడా ప్రాంగణాలను, నర్సరీ ప్రోగ్రెస్ విజిట్ చేసిన ఎం పి డి వో సురేందర్ …

విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి – జడ్పిటిసి డాక్టర్ కొప్పుల సైదిరెడ్డి

హుజూర్ నగర్ నవంబర్ 18 (జనంసాక్షి): విద్యార్థులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని …

అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్టల్ ఆఫీసర్ అజయ్ సింగ్ చౌహాన్ పోస్టాఫీసు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

గద్వాల్ ఆర్ సి 18.11.22 జనం సాక్షి. జోగులాంబ గద్వాల్ కృష్ణానగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్టల్ శాఖకు సంబంధించిన పొదుపు పథకాలను ప్రజలు సద్వినియోగం …

గ్రామీణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి, పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ

కొండపల్లి నవంబర్ 18 జనం సాక్షి న్యూస్ : పత్తి ఉత్పత్తిలో భాగస్వామ్యం అయ్యే గ్రామీణ కార్మికులకు, చిన్న సన్న కారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలని …

కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి

హుజూర్ నగర్ నవంబర్ 18 (జనం సాక్షి): నేడు జరిగే నడిగూడెం మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా రెండో మహాసభలను కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం …

మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాబోయే రెండు మూడు రోజుల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు …