ముఖ్యాంశాలు

బహిరంగ మలమూత్ర విసర్జనను నివారిద్దాం

వేమనపల్లి,నవంబర్ 19,(జనం సాక్షి) ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామపంచాయతీలో సంపూర్ణ స్వ‌చ్ఛ‌త కోసం స్వ‌చ్ఛ‌తా ర‌న్ కార్యక్రమాన్ని సర్పంచ్ గాలిమధు,పంచాయతీ కార్యదర్శి …

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

అశ్వరావుపేట నవంబర్ 19 ( జనం సాక్షి) అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండలం ఆనందపురం లో గుర్రం కృష్ణమూర్తి అధ్యక్షతన ఇందిరాగాంధీ105వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. …

మున్నూరుకాపు పై దాడి హేయమైన చర్య…

– ఇలాంటి చర్యలకు పూనుకుంటే ప్రతిఘటనలు తప్పవు. నిర్మల్ జిల్లా జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 19   ఇటీవల నిజామాబాద్ ఎం.పీ మున్నూరు కాపు …

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. సిరిసిల్ల. నవంబర్ 19.(జనం సాక్షి) భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 105వ,జయంతి వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. …

టేకులపల్లిలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన డి.ఎస్.పి

    టేకులపల్లి, నవంబర్ 18( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలో న్యూ లైఫ్ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిని కొత్తగూడెం డిసిసి ఆర్.బి డిఎస్పి …

జిల్లాస్థాయి ఉపన్యాస పోటీలలో మూడో బహుమతి పొందిన సరస్వతిని ఘనంగా సన్మానం

మల్దకల్ నవంబర్18(జనం సాక్షి)మండల పరిధిలోని తాటికుంటఎం పి హెచ్ ఎస్ పాఠశాలలో శుక్రవారంనడిగడ్డ తెలంగాణ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస పోటీలలో జిల్లాస్థాయి మూడవ బహుమతి …

ఎంపీ ఇంటిపై దాడిని నిరసిస్తూ మండలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

 .నందిపేట్ (జనం సాక్షి )నవంబర్ 18 .నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి గారి ఇంటిపై టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడం నిరసిస్తూ మండల …

కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుకకెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్ యూరే పుట్టినరోజు వేడుక

నాగర్ కర్నూల్ రూరల్ నవంబర్ 18(జనంసాక్షి):జిల్లా కేంద్రంలో జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లవెల్లి రోడ్డు లో గల స్టూడియో ముందు అన్న ఫోటోకు దండ వేసి …

ఎంపీ అరవింద్ ఇంటిపై పై దాడిని ఖండిస్తున్నాం

బీజేపీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి దోమ నవంబర్ 18(జనం సాక్షి)  నిజామాబాద్ లోక్ సభ సభ్యులు శ్రీ ధర్మపురి అరవిందు ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడిని …

డైలీ వెజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి — తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హతీరామ్ నాయక్ డిమాండ్.

  టేకులపల్లి, నవంబర్ 18 (జనం సాక్షి): గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్స్ ను రెగ్యులర్ ఉద్యోగులకు గుర్తించాలని తెలంగాణ గిరిజన …