ముఖ్యాంశాలు

మండలంలో పలు గ్రామాల్లో ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన జెడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి

తంగళ్ళపల్లి మండలం మండపల్లి వేణుగోపాలరావు పూర్. గ్రామాల్లో జిల్లా పరిషత్ నిధుల నుండి ఐమాక్స్ లైట్లు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండేపల్లి గ్రామంలో …

ఎం పి అరవింద్ ఇంటి పై దాడి కి బీజేపీ ఖండన మిర్యాలగూడ

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటి పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి ని మిర్యాలగూడ బీజేపీ నాయకులు శుక్రవారం ఖండించారు. రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాస రావు, అసెంబ్లీ …

బిఎస్పీ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

బిఎస్పీ పార్టీ తోనే  అభివృద్ధి సాధ్యం  అని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధు రావణ్ అన్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని శాంతినగర్, రాంనగర్ …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు

ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి నవంబర్ 18 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు జన విజ్ఞాన …

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి పై తెరాస గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో కెసిఆర్ మార్గ నిర్దేశంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లో చొరబడి గుండాలతో దాడులు జరిపించే పరిస్థితి …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ

పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగిందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద …

విద్యార్థి దశలో చదువుతోపాటు క్రీడలు కూడా అత్యంత కీలకం

విద్యార్థి దశలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, తద్వారా పోటీతత్వం పెరుగుతుందని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు.శుక్రవారం భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో 7 నుండి …

కంటి వైద్యం కోసం ఆర్.వి.ఎమ్ ఆసుపత్రికి తరలింపు..

సిద్దిపేట జిల్లా మద్దూరు వల్లంపట్ల గ్రామంలో కంటి చూపుతో కిడ్నీల రాళ్లతో బాధపడుతున్న వారిని గ్రామ సర్పంచ్ ఆలేటి రజిత-యాదగిరి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవల కోసం …

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

మహిళలు బ్యాంకు రుణాలు  సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఐకెపి ఏపీఎం బాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఐకెపి కార్యాలయంలో మహిళ మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో …

రాయికోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పై ఫైర్: ఆందోల్ అసెంబ్లీ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు మోహన్

రాయికోడ్ మండలం జంబ్గి (కె) గ్రామ సర్పంచ్ పార్వతి వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందారు. ప్రసూతి కొరకు  మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేరిన గర్భిణిని పార్వతి …