ముఖ్యాంశాలు

మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

గురువారం కొల్లాపూర్ మున్సిపాలిటీ ఆవరణంలో ఈనెల 18 19 తేదీల్లో జరుగు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు అనుమకొండలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను …

నాటు సారాయి అమ్మిన వ్యక్తికి లక్ష రూ జరిమానాతో, తహసిల్దార్ బెయిల్ మంజూరు జైలు నుండి విడుదల

మెట్పల్లి టౌన్ ,నవంబర్ 16 , జనంసాక్షి మెట్పల్లి ఎక్సైజ్ పరిధిలోని బండాలింగాపూర్ గ్రామానికి చెందిన గోరుమంతుల అశోక్ అనే వ్యక్తి నాటు సారాయి అమ్ముతూ 10 …

నవ్య ఫౌండేషన్ అధ్యర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభం

మహిళల సాధికారత అభ్యున్నతి తమ లక్ష్యం….. నవ్య ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీ రమ్య వేణుగోపాలరావు రంగారెడ్డి ,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఎంబి ఆర్ …

తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

సుభాష్ యాదవ్, దివాకర్. మర్పల్లి, నవంబర్ 16 (జనంసాక్షి) బుధవారం రోజున తెలంగాణ తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను  చేవెళ్ల పార్లమెంట్ …

దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తులేకుర్డు గ్రామంలో దళిత బందు యూనిట్‌ ప్రారంభం రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

ఘనంగా జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు.

మిర్యాలగూడ, జనం సాక్షి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడ నందు ఈ రోజు విద్యార్ధులకు “ఇంపాక్ట్ ఆఫ్ …

వికలాంగుల హక్కుల పోరాటం సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి

బోథ్ తహసీల్దార్ కార్యాలయం లో తహసీల్దార్ అతీకొద్దీన్  వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. మండలం లోని దివ్యంగులకు అంత్యోదయ కార్డులను …

మంత్రి హరీష్ రావు కలిసిన శ్రీధర్ రెడ్డి

రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక మంత్రి హరీష్ రావు ను బుధవారం బోథ్ మండల సర్పంచ్ సంగం అధ్యక్షుడు బండారు శ్రీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా …

రోడ్లపై వడ్ల కుప్పలు తొలగించాలి

– రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 16 : రోడ్ల మీద వడ్ల కుప్పలు తొలగించాలని రైతు సంఘం …

ఎన్.టి.ఎస్.ఎఫ్ అధ్వర్యంలో మండల స్థాయి ఉపన్యాస పోటీలు..

నడిగడ్డ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో “పార్టీ ఫిరాయింపులు సీకర్ తీరుతెన్నులు అనే అంశం పై ధరూర్ జెడ్పి హైస్కూలులో మండల స్థాయి  ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. …