ముఖ్యాంశాలు

త్వరలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` అన్ని వర్గాలకు శుభవార్త:మంత్రి హరీశ్‌ ` ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్‌ ` నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది.. ` కేసీఆర్‌ వల్లే …

డెంగీపై అప్రమత్తంగా ఉండండి

` రాష్ట్రాలకు  కేంద్రం సూచన దిల్లీ(జనంసాక్షి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవల డెంగీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, కర్ణాటక, …

గణేష్‌ శోభాయాత్రలో విషాద ఘటనలు

` డీజే సౌండ్‌ ధాటికి ఇద్దరు యువకులు హార్ట్‌ఎటాక్‌తో మృతి ` విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు ` కామారెడ్డి,నాగర్‌ కర్నూల్‌లో ఘటనలు …

తెలంగాణలో ‘లులు’ రూ.3,500 కోట్ల పెట్టుబడులు

` సంస్థ మాల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో యావత్‌ దేశానికి దిక్సూచిగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ …

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం …

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న …

గ్రూప్‌`1ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ …

చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి …

ఏపీ రాజకీయాలు ఇక్కడ చేయొద్దు

రెండు పార్టీల మధ్య పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి చంద్రబాబు అరెస్టుపై మా నేతలు స్పందిస్తే అది వ్యక్తిగతం : మంత్రి కేటీఆర్‌ చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు …

బడుగు బలహీనవర్గాల నేతలంటే అక్కసా?

మనసుతో ఆలోచించి ఉంటే ఎమ్మెల్సీలను ఆమోదించేవారు గవర్నర్‌ తమిళిసై ఆ పదవికి అర్హురాలు కారు : మంత్రి కేటీఆర్‌ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్‌ …