Main

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు

– సకల చర్యలు తీసుకుంటున్నాం – అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): రైతలు ఆత్మహత్యలకు కారణాలు అనేకం ఉన్నాయి, దీనికి ఏ ఒక్కరినో నిందించడం …

పైశాచిక ”ఎన్‌కౌంటర్‌”

– ఈ తెలంగాణ మేం కోరుకోలేదు – ప్రోఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): వామపక్షాలు, ప్రజాసంఘాలపై తెలంగాణ సర్కారు.. నిర్బంధాన్ని ప్రయోగించడంపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. మనం …

ఎన్‌కౌంటర్‌లు లేని తెలంగాణ కావాలి

– అరెస్టులను ఖండించిన అల్లం నారాయణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఉద్యమకారుల అరెస్టులను ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం …

ఎన్‌కౌంటర్‌లపై కవిత విచారం

వరంగల్‌,సెప్టెంబర్‌30(జనంసాక్షి): వరంగల్‌ ఎన్‌కౌంటర్‌పై తొలిసారిగా అధికారపార్టీ పెదవి విప్పింది. ఈ ఎన్‌కౌంటర్‌  జరగడం దురదృష్టకరమని టిఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు, సిఎం కెసిఆర్‌ తనయ కవిత అన్నారు. …

రైతుల ఆత్మహత్యలపై పోచారం విచారం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు సమస్యలపై చర్చ సందర్భంగా వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. రైతు ఆత్మహత్యల వార్తలు బాధాకరమన్నారు. విత్తు వేశాక వర్షం లేక పంటలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రంలో …

సూటిగా మాట్లాడమనడానికి నువ్వెవరు

– కేటీఆర్‌పై అక్బరుద్దీన్‌ అసహనం హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. …

1400 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు

: ఎర్రబెల్లి హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలను కుదించవద్దని తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. రైతు సమస్యలపై చర్చ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… తెలంగాణలో ఇప్పటివరకు …

రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు సిరియస్‌

– బలవన్మరణాలపై కారణాలు ఎందుకు అన్వేషించడం లేదు – సర్కారుకు సూటి ప్రశ్న హైదరాబాద్‌,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ,ఎపిలలో రాజకీయ దుమారంగా మారుతున్న తరుణంలో హైకోర్టు అదే …

వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సవిూక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో రఘురామ్‌రాజన్‌ మాట్లాడుతూ… కీలక వడ్డీరేట్లను అరశాతం …

నింగికెగసిన ఆనందం

– పీఎస్‌ఎల్‌వీసి-30 ప్రయోగం విజయవంతం – ఆస్ట్రోశాట్‌తో సహా ఏడు ఉపగ్రహాలు కక్ష్యలోకి – ఇస్రో శాస్త్రవేత్తల హర్షం శ్రీహరికోట, సెప్టెంబర్‌28(జనంసాక్షి):  అంతరిక్షంలో ఇస్రో మరో ఘనతను …