Main

డబ్లీన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

– స్వచ్చ్‌ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తాం – ఐర్లాండ్‌ ప్రధాని డబ్లిన్‌ ్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ గంగా ప్రాజెక్టుకు సహకరిస్తామని ఐర్లాండ్‌ ప్రధాని …

సర్కారు హత్యలే కాదు.. రేప్‌లు చేయిస్తోంది

– తమ్మినేని హన్మకొండ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ హత్యలతో పాటుగా అత్యాచారాలను చేయిస్తోందని, వరంగల్‌లో జరిగింది ఎన్‌కౌంటర్‌ కాదని అవి ముమ్మాటికీ హత్యలేనని సీపీఎం …

రాజస్థాన్‌లో 68 శాతం రిజర్వేషన్లు

రాజస్థాన్‌ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి): రాజస్థాన్‌ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు …

కల్తీ కల్లు కల్లోలం

కల్తీ కల్లు కాటుకు ఏడుగురి బలి – పిచ్చెక్కుతున్న బాధితులు హైదరాబాద్‌,సెెప్టెంబర్‌22(జనంసాక్షి): కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయం …

మరో నలుగురి అన్నదాతల ఆత్మహత్య

హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. మంగళవారం నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం దాసరిపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్‌ …

బాల సైంటిస్ట్‌ అహ్మద్‌కు అపూర్వ గౌరవం

– గూగుల్‌ ఫేర్‌కు ఆహ్వానం – అరెస్టైన చోటే అత్యున్నత శిఖరం హైదరాబాద్‌సెప్టెంబర్‌22(జనంసాక్షి): సొంతంగా తయారుచేసిన గడియారాన్ని చూసి బాంబు అనుకుని అమెరికాలో ఓ 14ఏళ్ల బాలుడిని …

యుద్ధ వీరులకు మోదీ ఘన నివాళి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జనంసాక్షి): దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అమరులైన జవానులకు ప్రధాని మోదీ అంజలి …

డబుల్‌ బెడ్‌రూంలు భేష్‌

– గవర్నర్‌ కితాబు హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(జనంసాక్షి): పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తోన్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం బాగుందని గవర్నర్‌ నరసింహన్‌ కొనియాడారు. సికింద్రాబాద్‌ బోయగూడలోని …

నెత్తుటి బాకీ తీర్చుకుంటాం

– తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ భూటకం – మంచినీటి కోసం వెళ్లిన శృతి,సాగర్‌లను పట్టుకుని కాల్చి చంపారు – టీఆర్‌ఎస్‌ మంత్రులు నాయకులదే బాధ్యత – కేకేడబ్ల్యూ కార్యదర్శి …

విద్యుత్‌ శాఖలో కొలువుల జాతర

– 422 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ – పైరవీలకు తావులేదు – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణలో ఉద్యోగాల నియమాక పరీక్షలలో, తుది ఎంపిక …