Main

రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ..ఇద్దరి మృతి

మరో 25మందికి నిర్ధారణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): తెలంగాణలో మళ్లీ  ఈస్వైన్‌ ఘంటికలు మోగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు విూతి చెందారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఘటనలు చోటుచేసు …

సర్కార్‌ గ్రామాలకు తరలాలి..

రైతు ఆత్మహత్యలపై అధ్యాయనం చేయాలి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మంత్రులు ఎందుకు పరామర్శించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లోకి …

మాంసం విక్రయ నిషేధంపై స్టే

ముంబై హైకోర్టు సంచలన తీర్పు ముంబై,సెప్టెంబర్‌14(జనంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వానికి మాంసం నిషేధంపై చుక్కెదురయ్యింది.  రాజధాని ముంబయిలో సెప్టెంబరు 17వ తేదీన మాంసం అమ్మువచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. …

కల్తీ కల్లుతో పిచ్చెక్కుతున్న జనం

నిజామాబాద్‌లో 56మంది ఆస్పత్రి పాలు నిజామాబాద్‌్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): కల్తీ కల్లు లేక వింత ప్రవర్తనతో పదుల సంఖ్యలో బాధితులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుతున్నారు. ఎక్సైజ్‌ …

కార్పొరేట్లకు కోట్ల రుణమాఫీ

రైతుల అప్పుల మాఫీపై ఎందుకు మీమాంస ! ఆత్మహత్యల పరిహారం రూ.5 లక్షలకు పెంచండి రౌండ్‌ టేబుల్‌లో కోదండరామ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): ఆత్మహత్యలకు పాల్పడొద్దు: కోదండరాం …

ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి మోదీకి ఆహ్వానం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి): అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 27న అక్కడి ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు. భారత ప్రధాని తమ …

బీహర్‌లో ఎంఐఎం పోటీ బీజేపీ కూటమికే లాభం

ఏఐసీసీ ప్రతినిధి అభిషేక్‌ న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీజేపీకి …

యూఎస్‌ డబుల్స్‌లో సానియా జోడి విజయం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి):  అంతర్జాతీయ క్రీడా వేదికపై తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా విూర్జా మరోసారి మెరిసిపోయారు. యూఎస్‌ ఓపెన్‌లో ఆమె సత్తా చాటారు. యూఎస్‌ …

నాన్‌ డిటెన్షన్‌కి అఖిలపక్షం మొగ్గు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌12(జనంసాక్షి): నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ఎత్తివేయవద్దని మెజార్టీ పార్టీలు సూచించాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఈ విధానం వల్ల పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయని …

మక్కా ప్రమాదంలో 107కు చేరిన మృతుల సంఖ్య

మదీనా,సెప్టెంబర్‌12(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కామసీదు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 107కి చేరింది. వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులు చికిత్స అందిస్తున్నారు. ఈ …