Main

స్వచ్ఛభారత్‌లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

రాష్ట్రపతి ప్రణబ్‌ దిల్లీసెప్టెంబర్‌10(జనంసాక్షి): స్వచ్ఛభారత్‌ను ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ …

కేశవరెడ్డి కుచ్చుటోపీ

రూ.470 కోట్ల డిపాజిట్‌ గల్ల్లంతు కర్నూలుసెప్టెంబర్‌10(జనంసాక్షి): కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో …

సత్యం స్కామ్‌లో రూ.1,800 కోట్లు జరిమానా

హౖెెదరాబాద్‌  సెప్టెంబర్‌10(జనంసాక్షి): దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్‌ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు …

మృత్యువుకు భయపడని ధీరుడు కాళోజీ

ప్రశ్నించడం ఆయన నైజం కేజీ టు పీజీ సీఎం కేసీఆర్‌ కల సాకారం చేస్తాం : మంత్రి కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): చావుకు కూడా భయపడని గొప్ప …

మన చరిత్ర తెలియాలి..

అందుకే సిలబస్‌లో చేర్చాం: ఘంటా చక్రపాణి హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): ప్రతి ఒక్కరికీ తెలంగాణ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని, అలా జరిగితేనే తెలంగాణ సమాజం వేగంగా అభివృద్ధి …

బీహర్‌లో మోగిన ఎన్నికల నగారా

ఐదు విడుతల్లో పోలింగ్‌ సీఈసీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఇసి అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.114 శాతం డీఏను పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో విడుదల చేసింది. కేంద్రం ఉద్యోగుల డీఏను ఆరు శాతం పెంచడంతో …

కేంద్ర ఉద్యోగులకు 6 శాతం డీఏ పెంపు

బంగారం బాండ్లకు కేంద్ర కేబినేట్‌ ఆమోదం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): బంగారం బాండ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ …

డెలియన్‌ పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్‌ భేటీ

నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించిన సీఎం చైనా  సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : చైనాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా భారత రాయబారి …

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి

బేషాజాలకు పోవద్దు సమస్యను గుర్తించాలి సర్కార్‌కు కోదండరాం హితవు వరంగల్‌, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) : తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించాలని  ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై …