Main

ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయి

వరంగల్‌ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వం సెప్టెంబర్‌ 17న విలీన దినోత్సవంగా జరపండి ప్రొఫెసర్‌ కోదండరాం ఖమ్మం,సెప్టెంబర్‌16(జనంసాక్షి): ఎన్‌కౌంటర్లు హింసను ప్రేరేపిస్తాయని, వరంగల్‌ లోక్‌ సభ …

కల్లు మాపీయాపై కఠిన చర్యలు

మంత్రి పోచారం మెదక్‌,సెప్టెంబర్‌16(జనంసాక్షి): తెలంగాణపై మొదటి నుంచి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలది సవతి తల్లి ప్రేమే అని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో రైతాంగం పరిస్థితి …

నిరుద్యోగ భారతం

368 ప్యూన్‌ ఉద్యోగాలకు 23 లక్షల దరఖాస్తులు 255 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు బీటెక్‌, ఎంఎస్సీ అభ్యర్థుల దరఖాస్తులూ బోలేడు సెప్టెంబర్‌16(జనంసాక్షి): దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా …

లాంటావు దీవుల్లో కేసీఆర్‌ పర్యటన

సీఎం పర్యటన విజయవంతం నేడు హైదరాబాద్‌కు.. హైదరాబాద్‌,సెప్టెంబర్‌15(జనంసాక్షి): చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఆయన బృందం మంగళవారం హాంకాంగ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లాన్‌టావు దీవిలో …

మత్స్యకారులపై మానవత్వం చూపండి

విక్రం షిండేతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): భారత్‌, శ్రీలంక మత్స్యకారుల సమస్యను మానవతా దృక్పథంతో ఆలోచించి పరిష్కరించాలని శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘేను ప్రధాని …

చికిత్స నిరాకరిస్తే ఆసుపత్రులపై కేసులు

ఢిల్లీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేజ్రివాల్‌ న్యూఢిల్లీ  సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): డెంగీతో చిన్నారి మృతి, కుటుంబం ఆత్మ హత్య కేసు పై ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. …

రైతుల పట్ల బ్యాంకుల వ్యవహారశైలి ఇబ్బందిగా ఉంది

మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 14(జనంసాక్షి): బ్యాంకర్లు, ఇన్సూరెన్సు కంపెనీల నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. బ్యాంకుల వ్యవహార శైలి ప్రభుత్వాన్ని, రైతులను …

ముదిరాజ్‌ లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చుతాం

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హావిూ తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ ల పాత్ర కీలకం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ఓరుగల్లు సాక్షిగా ముదిరాజ్‌ సింహగర్జన వేల …

షెంజాన్‌ సందర్శించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం షెంజాన్‌ హైటెక్‌ ఇండస్టియ్రల్‌ పార్కును సందర్శించారు. చైనాలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి …

ఎన్నికల్లో పోటీ చేయను

జనం పాటగానే ఉంటా లోతైన చర్చ జరగాలి: గద్దర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీచేయబోతున్నట్లు వస్తున్న ఊహాగానాలకు …