Main

ఫైళ్లు గాయబ్‌ చేసిన ఆంధ్రా అధికారులు

– టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఘటన హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ వింగ్‌లోని కీలక దస్త్రాలు మాయమైన విషయంలో బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఫిర్యాదు చేశారు. …

రాజీవ్‌కు ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి దేశవ్యాప్తంగా పలువురు నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. రాజీవ్‌గాంధీ 71వ జయంతి సందర్భంగా   ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు మోదీ …

జుబ్లీహిల్స్‌లో కాల్పుల కలకలం

– ఇద్దరు దుండగుల పట్టివేత – మెట్రో కార్మికునికి గాయాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో పట్టపగలు కాల్పుల కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లోని నీరూస్‌ …

ర్యాగింగ్‌పై సీరియస్‌గా ఉన్నాం: గవర్నర్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ గురువారం సాయంత్రం కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిణామాలను ఆయన రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించినట్లు …

గుట్టలో ముస్లింలపై వివక్ష

– రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు – నోరు మెదపని సర్కారు హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ అన్నారు. అది ఎప్పుడు వస్తుందో అల్లాకే తెలుసు.  …

రాజీవ్‌ త్రివేదికి ఏపీ ‘సిట్‌’ నోటీసులు

హైదరాబాద్‌ ఆగస్ట్‌20(జనంసాక్షి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పై దర్యాప్తు చేస్తున్న ముగ్గురు సభ్యుల సిట్‌ బృందం గురువారం తెలంగాణ ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేదిని సచివాలయంలో కలిసింది. …

కొలువుల జాతర

– 770 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కల నెరవేరనుంది. తొలి తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. …

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం

: మంత్రి హరీశ్‌ ఖమ్మం,ఆగస్ట్‌19(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జిల్లాలో 10 …

విద్యార్థులు ఉగ్రవాదులా?

– ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థుల అరెస్టుపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌19(జనంసాక్షి): గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని …

వ్యవసాయంపై సమగ్రవిధానం ఏది?

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగారెడ్డి,ఆగస్ట్‌19(జనంసాక్షి): తెలంగాణలో  900 మంది రైతులు చనిపోతే టీఆర్‌ఎస్‌ నేతలు కనీసం పరామర్శించిన పాపాన పోలేదని పీసీసీ అధ్యక్షుడు …