Main

భారీ వర్షంలో రాజీవ్‌ రహదారి దిగ్భంధనం

– తోటపల్లి ప్రాజెక్టు రద్దుకు పెల్లుబీకిన నిరసన – ట్రాఫిక్‌ మళ్లింపు – కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌ – బీడు భూములకు నీళ్లు మళ్లే వరకు పోరు …

అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాల పనా?

– హరీష్‌ హైదరాబాద్‌, ఆగస్టు12(జనంసాక్షి): ప్రభుత్వం చేసే అభివృద్ది పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రాజెక్టులను నిర్లక్ష్యం …

పార్లమెంటులో అట్టుడుకిన లలిత్‌ మోదీ వ్యవహారం

– అపరకాలికగా సోనియా – వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు – సుష్మాకు 12 కోట్ల ముడుపులు : రాహుల్‌ న్యూదిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ కూడా …

నేను తప్పు చేయలేదు

– సుష్మా సంజాయిషీ న్యూఢిల్లీ, ఆగస్టు12(జనంసాక్షి): లలిత్‌ మోదీ వ్యవహారంలో తాను ఏ తప్పూ చేయలేదని… అపరాధ భావమూ తనకు లేదని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. …

ఓటుకు నోటు కేసులో లోకేష్‌ డ్రైవర్‌కు నోటీసులు

హైదరాబాద్‌, ఆగస్టు12(జనంసాక్షి): కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. టిడిపి ప్రధాన కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డిని ప్రశ్నించాలని ఏసీబీ అధికారులు …

40 మంది 400 మందిని అడ్డుకుంటారా?

– దేశ ప్రతిష్ట మంటగలుస్తోంది – స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు దేశప్రతిష్టను మంటగలుపుతున్నారని లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్ర …

‘తోటపల్లి’ రద్దుకు నిరసనగా కాంగ్రెస్‌ ఆందోళన

– నేడు రాజీవ్‌ రహదారి దిగ్బంధనం – టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌/కరీంనగర్‌,ఆగస్టు 11(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్‌ రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ  …

రైతుల ఆత్మహత్యలపై సర్కారు స్పందించాలి

– దేశంలో విదర్భ తరువాత తెలంగాణే – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆవేదన న్యూ ఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే విధర్భా మొదటి స్థానంలో ఉండగా …

అన్ని సంక్షేమ పథాకాలకు ఆధార్‌ తప్పనిసరికాదు

– సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి): అన్నింటికీ ఆధార్‌కార్డు తప్పనిసరికాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ, గ్యాస్‌ రాయితీ లాంటి వాటికి మాత్రమే ఆధార్‌ …

సానియాకు ఖేల్‌రత్న

న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి): ఇండియన్‌ టెన్నిస్‌ క్వీన్‌ సానియా విూర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం …