Main

దేశ వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌

తుపాకీ నీడలో పంద్రాగస్టు న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి): స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు. దేశ రాజధాని …

గాంధీభవన్‌కు రాజీవ్‌ సద్భావన యాత్ర

పల్లె ప్రగతిలో రాజీవ్‌ కృషి ఎనలేనిది పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,ఆగస్ట్‌14(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధి కోసం రాజీవ్‌గాంధీ ఎనలేని కృషి చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు …

మాజీ సైనికుల పోరాటానికి రాహుల్‌ మద్దతు

న్యూఢిల్లీ, ఆగస్ట్‌14(జనంసాక్షి): వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌ కోసం ఆర్మీ మాజీ సైనికులు రోడ్డెక్కారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద మాజీ సైనికులు ధర్నాకు దిగారు. ఆర్మీలో …

సుప్రీం హుకుం..

ఆధార్‌తో ఓటరు అనుసంధానం రద్దు హైదరాబాద్‌ ఆగస్ట్‌14(జనంసాక్షి): ఆధార్‌తో ఓటరు అనుసంధానం ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి ఈరోజు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు …

సానియాకు ఖేల్‌రత్న

శ్రీకాంత్‌కు అర్జున న్యూదిల్లీ ఆగస్ట్‌14(జనంసాక్షి): భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం అధికారికంగా …

గోదావరి జలాల సద్వినియోగం చేద్దాం

– ఖమ్మం జిల్లా ప్రతి ఇంచు భూమికి నీరందిద్దాం – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో సాగునీటి అవకాశాలు విరివిగా ఉన్నా సమైక్య పాలనలో ఖమ్మంలో …

పారిశుద్ధ్య కార్మికులతో కేటీఆర్‌ చర్చలు సఫలం

హైదరాబాద్‌ ఆగస్ట్‌13(జనంసాక్షి): గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మిక సంఘాల జేఏసీతో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో, సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల …

ఉభయ సభల నిరవధిక వాయిదా

– కీలకబిల్లులకు లభించని ఆమోదం – విపక్షాల వాకౌట్‌ – పార్లమెంట్‌ ముందు ధర్నా న్యూఢిల్లీ,ఆగస్ట్‌13(జనంసాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. వాకౌట్‌తో విపక్షాలు …

గాలి కబుర్లతో సీఎం టైంపాస్‌

– నిర్దిష్టమైన ప్రణాళిక లేదు – అభివృద్ధికి నిధులెక్కడనుండి తెస్తారు? – శ్వేత పత్రం విడుదల చేయండి – షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): తెరాస నేతలు రోజుకో …

మాములు కోసం రౌడీ తల్వార్‌తో దాడి

– ప్రాణాలకు తెగించి కాపాడిన కస్టమర్‌ మంబాయి,ఆగస్ట్‌13(జనంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్‌ సింగ్‌ ఠాకూర్‌ అనే ఓ మొబైల్‌ …