Main

మహిళలు కొంగు నడుముకు చుడితే స్వచ్ఛ భారత్‌

– బస్తీ సమస్యలపై కమిటీ – ప్రతి నెల మీటింగ్‌ – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): స్వచ్చ హైదరాబాద్‌కు మహిళలు బాగస్వామ్యం కావాలని సిఎం కెసిఆర్‌ పిలుపునిచ్చారు. …

విద్వేశాలు రెచ్చగొట్టేందుకే సెక్షన్‌-8

– హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): సెక్షన్‌-8 పేరుతో    హైదరాబాద్‌లో విద్వేశాలు రెచ్చగొట్టి,        అధికారాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీ జేఏసీ …

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌

– సీమాంధ్రులకు సమస్యలు లేవు – థాంక్స్‌ టూ సీఎం కేసీఆర్‌ – సి.రామచంద్రయ్య హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): థాంక్స్‌ టూ తెలంగాణ సిఎం కెసిఆర్‌.. మేము ఎంతో భయపడ్డాం. …

వేం నరేందర్‌ను ప్రశ్నించిన ఏసీబీ

– విచారణకు సహకరిస్తా హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డిని ఎసిబి సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఆరుగంటలపాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారని సమాచారం. …

ఏసీబీ గో హెడ్‌

– ఓటుకు నోటు కేసులో ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ హైదరాబాద్‌,జూన్‌17(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఓటుకు నోటు కేసులో పూర్తి …

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌

– డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ – నాగపూర్‌లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు చెత్త నిర్వహణపై అధ్యయనం నాగపూర్‌,జూన్‌16(జనంసాక్షి): ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …

ఉపాధ్యాయ బదిలీల జాతర

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి కడియం హైదరాబాద్‌,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు మంగళవారంజరిగిన కార్యక్రమంలో డిప్యూటీ …

ఓటుకు నోటుపై జోక్యం చేసుకోం

– కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు కేంద్ర ¬ంశాఖ …

ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేడు

– మంత్రి హరీష్‌ ఖమ్మం,జూన్‌16(జనంసాక్షి):చంద్రబాబు నాయుడు వేల తప్పుడు కేసులు పెట్టినా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోలేడని,  రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ గవర్నర్‌పై ఆరోపణలు చేసిన …

రైతుల భూములు లాక్కుని సూటు బూటు బాబులకు

– మోదీ సర్కారుపై రాహుల్‌ ధ్వజం రాయ్‌పూర్‌,జూన్‌16(జనంసాక్షి): రైతుల భూములు లాక్కోని బడాబాబులకు అందజేసేందుకు మోది సర్కార్‌ వువ్విళ్లురుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన …