Cover Story

మహారాష్ట్రతో దోస్తానా!

– సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన – ఫడ్నవిస్‌ ఆహ్వానం మేరకు మరాఠకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి):దశాబ్ధాలుగా వివాదాల్లో నలుగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఇక మోక్షం లభించనుంది. ఉత్తర …

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

– 8 మంది మావోయిస్టుల మృతి ఖమ్మం,మార్చి1(జనంసాక్షి): ఖమ్మం-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ లోని …

బడ్జెట్‌కు నవలక్ష్యాలు

– గ్రామీణ ప్రజలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట – ఆర్గానిక్‌ వ్యవసాయానికి ప్రోత్సాహం – రహదారుల అభవృద్దికి భారీగా కేటాయింపులు – ఉద్యోగావకాశాలకు పెద్దపీట –  2016-17 …

దళిత,వెనకబడిన వర్గాలతోపాటు ముస్లింలకు సమానలబ్ధి

– మైనారిటీ యువతను గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలని ఉంది – అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను తిరిగి అప్పగిస్తాం – మైనారిటీ సంక్షేమంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ …

ఆ గృహాలు ధనికుల ఇళ్లలా ఉండాలి

కులం, మతం బేధం లేకుండా ప్రతిపేద వారికి డబుల్‌ బెడ్‌రూం నివాసయోగ్యమైన స్థలంలో ఇండ్ల నిర్మాణం గ్రేటర్‌ పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 4,740 ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక …

ఏడాది చివరికి మంచినీళ్లు

– కార్యాచరణ దిశగా కదలండి – మిషన్‌ భగీరధపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): ప్రతిపాదిత గ్రామాలకు ఈ యేడాది చివరిలోగా మిషన్‌ భగీరథ కింద …

మోతలు లేని ప్రభు బండి

ప్రగతి దిశగా భారతీయ రైల్వేల ప్రయాణం సవాళ్లను ఎదుర్కొంటాం 2016-17 రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సురేశ్‌ ప్రభు న్యూఢి,ఫిబ్రవరి 25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ  భారీతీయ రైల్వేలను ప్రగతి …

రోహిత్‌, జేఎన్‌యూ వివాదంపై దద్దరిళ్లిన పార్లమెంట్‌

– వర్సిటీలపై ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలన్ని రుద్దుతున్నారు – అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నామంటూనే దళిత విద్యార్థులపై అత్యాచారాలు – జ్యోతిరాధిత్య సింధియా – మండిపడ్డ సృతీఇరానీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి):  రోహిత్‌, …

ఒకే గొడుకు కిందకు విద్యాలయాలు

– మానవ వనరులు మరింత బలోపేతం – విద్యారంగ బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి 23(జనంసాక్షి): ఆర్థిక స్థోమత లేని పేదలకు నాణ్యమైన విద్యను …

పాంపోర్‌లో ముగిసిన ఆపరేషన్‌

– ఇద్దరు మిలిటెంట్ల కాల్చివేత శ్రీనగర్‌,ఫిబ్రవరి 22(జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌ పాంపోర్‌లోని ఈడీఐ భవనంలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం కాల్చి చంపింది. దీంతో జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో …