వార్తలు

అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన

              భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని …

మంత్రి శ్రీధర్ బాబు నేటి మంథని పర్యటన రద్దు

రేపు, ఎల్లుండి పర్యటించనున్నమంత్రి మంథని, (జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పర్యటన సోమవారం అనివార్య కారణాల వలన …

పిలిచారు.. అగౌరవపరిచారు..

ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ లక్ష్మి,షాదీ …

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి : సిపిఎం

బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ …

దంతూరు మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ మృతి

భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం …

చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా ఆయేషా పర్వీన్

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ …

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే దొంతి

చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు, …

ఇరాన్ బస్తీమే సవాల్..

` ఆరునెలైనా యుద్ధాన్ని ఆపం ` గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది: ఐఆర్‌జీసీ కువైట్‌పై బాంబుల వర్షం.. అగ్నికీలల్లో భారీ టవర్ నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద …

టీ20 ప్రపంచకప్ టీమిండియాదే..

` ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ …

రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు

` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ ` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య …