కరీంనగర్

తహసిల్దార్ కార్యాలయం పలిమెలలో ఏర్పాటు చేయండి*

ఎంపీపి కుర్సం బుచ్చక్క* , ఆగస్ట్ 29 (జనంసాక్షి)* పలిమెల మండలానికి చెందిన తహసిల్దార్ కార్యాలయాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎంపీపి కుర్సం బుచ్చక్క కలెక్టర్ ని …

గణేష్ విగ్రహ ప్రతిష్టాపన పోలీసుల అనుమతి తప్పనిసరి.

శంకరపట్నం ఆగస్టు 29( జనం సాక్షి) శంకరపట్నం మండలంలోనీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్న వారు అనుమతి కొరకు పోలీస్ …

మధ్యాహ్న భోజన కార్మికుల ఎంపీడీవో రమాదేవికి వినతి పత్రం అందించారు

ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 3 వేల రూపాయలు ఇస్తా అని మాట …

” మట్టి వినాయకులను పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుకుందాం – బిజెపి నేత ప్రజల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, ఆగస్టు 29( జనంసాక్షి): మనసులో భక్తి ఉంటే భగవంతుని ఆశీస్సులు తప్పకుండా అందుతాయని, ఇదే నమ్మకంతో రసాయనాలతో చేసిన గణేష్ ప్రతిమలకు బదులు మట్టి వినాయకులను …

మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

 యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ …

ఫంక్షనల్ పనులను పరిశీలించిన టిఆర్ఎస్ నాయకులు

ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి ముస్తాబాద్ మండలం మొహినికుంట లో  మంత్రి కేటీఆర్ గారి సొంత నిధులతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ పనులను పరిశీలించిన టిఆర్ఎస్ …

జాతీయక్రీడాదినోత్సవంసందర్భంగా.

తెలంగాణ క్రిడాలు ప్రారంభించిన సర్పంచి వనజ గోపాలరావు ముస్తాబాద్ ఆగస్టు 29 జనం సాక్షి  ముస్తాబాద్ మండలం  మోహినికుంట గ్రామంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ క్రిడా ప్రాంగణం …

వినాయక నవరాత్రి ఉత్సవాల పై నిర్లక్ష్యం ఎందుకు

బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు భాస సత్యనారాయణ కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : ఈనెల 31 నుండి వినాయక నవరాత్రిఉత్సవాలు, ప్రారంభమవుతున్న దృష్ట్యా …

ఏటా పేదల పింఛన్లకు 12 వేల కోట్లు

* పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం * కొత్తగా 10లక్షల పింఛన్లు * కేసీఆర్ గొప్ప మానవతా మూర్తి * నగర పాలక సంస్థ లో …

గులాబీ మయమైన పెద్దపల్లి

సీఎం కేసీఆర్ ను స్వాగితిస్తూ హోర్డింగులు కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : పెద్దపల్లి జిల్లా గులాబీ మాయమయింది. భారీ జన సమీకరణ లక్ష్యంగా …