ఖమ్మం

ఇద్దరు దొంగల అరెస్ట్.. 37 తులాలబంగారు అబరణాలు.11వేలఐదు వందల స్వాధీనం.

ఎస్పీ రాహుల్ హెగ్డే. సీసీ కెమెరాల ఆధారంగా చోరీ కేసు చేదించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల. బ్యూరో సెప్టెంబర్ 3.(జనం సాక్షి).. సీసీ కెమెరాల ఆధారంగా పరిశోధన …

బాలికలను హమాలీలుగా మార్చిన కస్తూర్బా గాంధీ వార్డెన్, సిబ్బంది

ఎరుకల వెంకటేష్ గౌడ్….. భువనగిరి. జనం సాక్షి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ కస్తూరిబా బాలికల హాస్టల్ లో బాలికల చేత బియ్యం బ్యాగులను …

పేదల కోసమే సంక్షేమ పథకాలు..

అందోల్ ఎమ్మెల్యే  క్రాంతి కిరణ్ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 టేక్మాల్ మండల కేంద్రము లొ  రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా పెన్షన్ …

పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ

టేకులపల్లి ,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను మండల వ్యాప్తంగా 1507 కొత్త గుర్తింపు కార్డులను శుక్రవారం ఎమ్మెల్యే …

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛ శానిటేషన్ నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ఈనెల 5 నుండి 11 వరకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ పాఠశాలలు, …

.రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు  పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. …

*టైటిల్* *కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బియ్యం బ్యాగులు విద్యార్థినులతో కాలి చేపిస్తున్న వార్డెన్*

 *సబ్ టైటిల్* *విద్యార్థినిలు బియ్యం బ్యాగులను కాలి చేసిన విషయం నిజమే అని ఒప్పుకున్నా ఏం ఈ ఓ*  *సబ్జెక్టు* *జనంసాక్షి /సెప్టెంబర్ 03/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి …

వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం

టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో …

రాగంపేట్ గ్రామం ఓబీసీ అధ్యక్షులుగా బత్తిని రమేష్

ఖానాపురం సెప్టెంబర్ 2జనం సాక్షి  మండలంలోని రాగం పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ …

సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా

 ఉచితాలపై బహిరంగ చర్చకు సిద్ధమా… -తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ హుజూర్ నగర్ సెప్టెంబర్ 2(జనంసాక్షి):  పేదల కనీస  అవసరాలు తీర్చే సంక్షేమ …