ఖమ్మం

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న తెలుగు టీచర్ సయ్యద్ షఫీ

ఖమ్మం, సెప్టెంబర్ 5: గురు పూ జోత్స్తవ కార్యక్రమం లో ఖమ్మం నగరం లోని GHS. రిక్కా బజార్ లో తెలుగు ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న సయ్యద్ …

ప్రజావాణి ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి …

ఆపద్బాంధవుడు ద్యాప నిఖిల్ రెడ్డి..

– మండల కాంగ్రెస్ నాయకులు. ఊరుకొండ, సెప్టెంబర్ 5 (జనం సాక్షి): ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి …

జర్నలిస్టుల పిల్లలకు విద్యాసంస్థల్లో ఫీజుల రాయితీ కోసం వినతి

రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 5.(జనంసాక్షి). ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులోరాయితీ ఇవ్వాలని కోరుతూ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. …

కలెక్టరెట్ ఎదుట దివ్యాంగుల ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 5.(జనంసాక్షి). దివ్యాంగులకు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఎదుట దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజన్న …

మర్యాల హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఫోటో రైటఫ్ గురువులకు సన్మానం చేసిన పూర్వ విద్యార్థులు భువనగిరి / బొమ్మలరామారం. జనం సాక్షి బొమ్మలరామారం మండలంలోని మర్యాల హైస్కూల్ లో 1991_1992 సంవత్సరం విద్యను …

గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిపిన సైకో సర్వేశ్వరరావు.

-నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల డిమాండ్. పినపాక, సెప్టెంబర్ 4(జనంసాక్షి):-   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో గిరిజన మూగ యువతిపై …

మండల కేంద్రంలో 17వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

బూర్గంపహాడ్ సెప్టెంబరు 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం …

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.

పోటో రైటప్: అన్నదానం చేస్తున్న సభ్యులు. బెల్లంపల్లి, సెప్టెంబర్ 4, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద ఆదివారం అమ్మఒడి స్వచ్ఛంద సేవా సంస్థ …

బడికి వెళ్లాల్సిన ఉపాధ్యాయులను రోడ్డు ఎక్కించారు.

  కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల బ్యూరో, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన …