మహబూబ్ నగర్

-ఉత్తమ విలువలతో కూడినది జర్నలిజం.

వ్యవస్థ లోపాలని గుర్తించిన వారే నిజమైన జర్నలిస్టు. -ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు అందిస్తాం. -జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం. — …

11 గ్రామాలకు ఆసరా పెన్షన్ షాది ముబారక్ కళ్యాణి లక్ష్మి 1.43.16.588 విలువగల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జాజాల సురేందర్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 29  ఈరోజు గాంధారి మండలం  గౌరారం గ్రామంలో సోమవారం గట్టుకింద 11గ్రామాలకు ప్రభుత్వ పథకాలు పోతాంగల్ కాలన్, గాంధారి, నేరల్, గుర్జాల్ గ్రామాలాల …

మహిళల ప్రాణాలతో చెలగాటం దుర్మార్గం: చర్యకు పి కళావతమ్మ డిమాండ్

వనపర్తి :ఆగస్టు 29 (జనం సాక్షి) ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి ఇద్దరు మహిళల మృతి ఒకరి ప్రాణాపాయ స్థితి కి కారకులైన,సూర్యాపేట …

నడిగడ్డలో ప్రజా సమస్యలపై పోరాడుతూ నూతన నాయకత్వం కొసం కృషి చేయాలి…

   -నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ గద్వాల రూరల్ ఆగష్టు 29 (జనంసాక్షి):-  నడిగడ్డలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడే …

స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుపడకపోతే చర్యలు తీసుకుంటాం

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హైదరాబాద్ సిటీ, ఆగస్టు 29 జనంసాక్షి: స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. క్యాంపు …

ప్రైమరీ స్కూల్లో బ్యాడ్జి& బెల్ట్స్ వితరణ చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు తూర్పు రాజు,

__గాంధారి జనంసాక్షి ఆగస్టు 29  మండల కేంద్రంలోని సోమవారం ప్రైమరీ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ నిర్మల మరియు ప్రధానోపాధ్యాయురాలు విన్నపం మేరకు అక్కడి విద్యార్థిని విద్యార్థులకు …

క్రీడాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వి ఎం అబ్రహం

అయిజ,ఆగస్టు 29 (జనం సాక్షి): జాతీయ క్రీడా దినోత్సవం  సందర్భంగా అయిజ మండలంలో ఉత్తనూర్ గ్రామంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా …

36వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ ఆగస్టు 29 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు సోమవారం తహశీల్దార్ …

ఎస్సీ సెల్ మండల ప్రధానకార్యదర్శిగా రమేష్

నార్నూర్. (జనం సాక్షి) నార్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా చునార్కర్ రమేష్ ను నియమించినట్లు ఆపార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు …

*సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం*

మక్తల్ ఆగస్టు 29 (జనంసాక్షి) సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.  ఆదివారం మండలంలోని జక్లేర్ గ్రామంలో …