మహబూబ్ నగర్

అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి

వీపనగండ్ల ఆగస్టు 29 (జనంసాక్షి) సిపిఎం వీపనగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాలని సోమవారం నాడు ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా చేసి …

*కూచిపూడి నాట్యంలో ఉత్తమ అవార్డు పొందిన పెబ్బేరు విద్యార్థిని*

పెబ్బేరు ఆగస్టు 29 ( జనంసాక్షి ): విద్యార్థి దశలో కృషి పట్టుదల ఉంటే అసాధ్యం కానిదంటు ఏదిలేదని నిరూపించింది పెబ్బేరు పట్టణానికి చెందిన ” రాజా …

*కల్తీ మద్యం పై మద్యం దుకాణాలలో ఎక్సైజ్ శాఖ తనిఖీలు*

పెబ్బేరు ఆగస్టు 29 ( జనంసాక్షి ): కొద్ది రోజుల క్రితం పెబ్బేరులో ఓ మద్యం దుకాణం లో  మద్యం సీసా లలో కల్తీ బయట పడిన …

మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్

గద్వాల రూరల్ ఆగష్టు 29(జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో  క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత స్థాయి  శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖ హాకీ …

అధిక వర్షపాతానికి కంది పట్టి పంటలు నష్టం జరిగింది రూరల్ కోడంగల్ చిట్లపల్లి విలేజ్

తుర్కదిన్నె గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 28 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నే గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త యాదయ్య,కుమారుడు …

సుంకేసులకు భారీగా ఇన్ ఫ్లో

రాజోలి 28 ఆగస్టు (జనం సాక్షి) … 27 గేట్లు ఎత్తివేత సుంకేసుల జలాశయానికి ఆదివారం భారీగాఇన్ ఫ్లో వచ్చి చేరింది. ఈ క్రమంలో 27గేట్ల ద్వారా …

మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేసిన సైప సురేష్

గంగారం ఆగస్టు 28 (జనం సాక్షి) గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో ఉన్నటువంటి కోదండ రామాలయం కమిటీ చైర్మన్ సైప సురేష్ శనివారం రోజు కొత్తగూడ మండలం …

ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష

 జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు వనపర్తి ఆగస్టు 28 (జనం సాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారము కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, …

గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి.

పెద్దకొత్తపల్లి ఎస్సై రాము. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 28(జనంసాక్షి): పెద్ద కొత్తపల్లి మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా …