మహబూబ్ నగర్

మందకృష్ణ మాదిగ పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.

అచ్చంపేట ఆర్సీ, 28 జులై, (జనం సాక్షి న్యూస్ ) : పట్టణంలోని బాబు జాగ్జీవన్ రామ్ భవనంలో ఎమ్మార్పిఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ …

కాంగ్రెస్ నాయకుడు అదిరంజన్ చౌదరిని లోక సభ నుంచి బహిష్కరించాలి.

బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు. సోనియా గాంధీ దిష్టి బొమ్మ దహనం. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 28(జనంసాక్షి): లోక్ సభలో కాంగ్రెస్ పక్ష …

టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి భౌతికాయంపై పూలమాలవేసి నివాళులర్పించిన ఎంపీపీ

మల్దకల్ జులై 28 (జనంసాక్షి) మండల పరిధిలోని చిప్పదొడ్డి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు శేషాద్రి నాయుడు తండ్రి వెంకట్ రాములు అకాల మృతి చెందాడు.గురువారము ఈ …

న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ

మహబుబ్ నగర్ అర్ సి   ,జులై 28 ,(జనంసాక్షి ) : అడ్వకేట్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ …

చౌడేశ్వరి అమ్మవారి కృపతో మహబూబ్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి

— అమ్మవారి జయంతి ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్  మహబూబ్ నగర్, జూలై 28,( జనంసాక్షి ) :  మహబూబ్ నగర్ అంటేనే భిన్న మతాలు, కులాలకు …

బిజెవైయం ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టి బొమ్మ దగ్దం.

సోనియా గాంధీ,అధిక్ రంజన్ చౌదరి జాతికి క్షమాపణలు చెప్పాలి. బిజెవైయం జిల్లా అధ్యక్షులు మూలే భారత్ చంద్ర. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ కి …

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు…

-సమావేశంలో మాట్లాడిన జడ్జి గంట కవిత దేవి -ఎంఏఎల్‌డీ కళాశాలలో  విద్యార్థులకు అవగాహన.. గద్వాల రూరల్ జులై 28 (జనంసాక్షి):-  విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన …

ప్రజా పంపిణీకి నాణ్యమైన బియ్యాన్ని తరలించాలి.

అదనపు కలెక్టర్ మోతిలాల్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి): తెలకపల్లి అచ్చంపేట మండలాల్లోని రైస్ మిల్స్ ను, ప్రజా పంపిణీ స్టాక్ పాయింట్లును గురువారం జిల్లా అదనపు …

హైదరాబాద్ కు తరలించిన పిటిజి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలను యధా స్థానంలో మన్ననూర్ లో నిర్వహించాలి.

  శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన అచ్చంపేట ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు రమావత్ సంతోష్ నాయక్అచ్చంపేట ఆర్సి 28 జూలై (జనం …

2021జాతీయ సాధన సర్వే లో మన జిల్లా సంతృప్తికర ఫలితాలు సాధించలేదు.

అదనపు కలెక్టర్ మను చౌదరి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై28(జనంసాక్షి): ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తొలిమెట్టు జిల్లాస్థాయి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ మను …