మహబూబ్ నగర్

వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం

-కెసిఆర్ దుర్మార్గ పాలనకు వీఆర్ఏల బలి -టిఆర్ఎస్ అంతు చూస్తాం -ఉద్యోగులు, నిరుద్యోగులకు అండగా నిలుస్తాం -టిడిపి అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మోపతయ్య అచ్చంపేట ఆర్సి …

హామీలు నెరవేర్చే దాకా సమ్మె కొనసాగిస్తాం విఆర్ఏలు

మల్దకల్ జూలై29 (జనంసాక్షి) వీఆర్ఏలు తమ సమ్మెను తమ సమస్యలు నెరవేర్చే దాకా కొనసాగిస్తామని వీఆర్ఏలు ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను …

హామీలు నెరవేర్చే దాకా సమ్మె కొనసాగిస్తాం విఆర్ఏలు

మల్దకల్ జూలై29 (జనంసాక్షి) వీఆర్ఏలు తమ సమ్మెను తమ సమస్యలు నెరవేర్చే దాకా కొనసాగిస్తామని వీఆర్ఏలు  ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను …

*గద్వాలలో బిజెపి,టీఆర్ఎస్ మధ్య యుద్ధం మొదలైంది*

గద్వాల నడిగడ్డ, జులై   (జనం సాక్షి);   రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకపక్క టిఆర్ఎస్ మరోపక్క బిజెపి నాయకులు విలేకరుల సమావేశాలు …

అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

  *బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి)* బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. …

వరదలో కొట్టుకుపోయిన యువతిని రక్షించిన స్థానికులు

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై29(జనంసాక్షి ): కాళేశ్వరంలోని గోదావరి పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఓ యువతి వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు యువతిని రక్షించడటంతో ప్రమాదం తప్పింది. శ్రావణ శుక్రవారం …

అసమర్థులను అసెంబ్లీకి పంపితే బహుజనుల బతుకులుఎప్పటికీ మారవు

బిఎస్పీజిల్లాఇన్చార్జి కేశవ్ అలంపూర్ జూలై29(జనం సాక్షి) బహుజనుల బతుకులుమారాలంటే అసమర్థనాయకులను అసెంబ్లీకిపంపితే మారవు, అది బహుజనసమాజ్ పార్టీ ద్వారానేసాధ్యమని జోగులాంబగద్వాల్ జిల్లాబిఎస్పి అధ్యక్షుడు కేశవ్ అన్నారు. శుక్రవారం …

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో ఘోరప్రమాదం

క్రేన్‌ వైర్‌ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం రాత్రికిరాత్రే మృతదేహాలు ఉస్మానియాకు తరలింపు ఘటనాస్థలినిపరిశీలించిన అధికారలు బృందం మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న బండి, రేవంత్‌ నాగర్‌కర్నూలు,జూలై29(జనంసాక్షి ): జిల్లాలోని …

దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు

 ఎమ్మెల్యే మక్తల్ ( జనం సాక్షి )  :   దళితుల ఆర్థిక స్వావలంబన  కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారని ఎమ్మెల్యే చిట్టెం …

గురుకుల విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి

మోత్కూరు జూలై   జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచక పోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతలేదనీ విద్యార్థి జన సమితి రాష్ట్ర …