మహబూబ్ నగర్

హైస్కూల్ లోని సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ కమీషనర్ కు వినతి పత్రం అందజేత

మోత్కూరు  జనంసాక్షి : హైస్కూల్ లోని విద్యార్థులు ఎదుర్కొంటు బుధవారం చేసిన నిరసన సమస్యలు హైస్కూల్ లో 557 మంది విద్యార్థులు స్కావెంజర్ లేక మూత్రశాలు దుర్వాసన …

బిజేపి నాయకులపై విరుచుకుపడ్డ టిఆర్ఎస్ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్లు

రాజకీయ ఉనికి కోసమే బిజెపి నాయకుల పాట్లు బీజేపీ నాయకులు సంస్కారం లేని వారని మరోసారి సభ్యత లేని వారి మాటలే నిదర్శనం ఇంత రాజకీయ అనుభవం …

రిలే నిరాహార దీక్షలకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు కలిసి రావాలి

ఇటిక్యాల జులై   (జనంసాక్షి) ఎర్రవల్లి చౌరస్తాను నూతన మండల ఏర్పాటుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధుల సహకరించి రిలే నిరాహార దీక్షలకు కలిసిరావాలని మండల సాధన సమితి అధ్యక్షులు …

గద్వాలలో బిజెపి,టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది

గద్వాల నడిగడ్డ, జులై   (జనం సాక్షి); రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఒకపక్క టిఆర్ఎస్ మరోపక్క బిజెపి నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు …

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి

కోడేరు బీఎస్పీ మండల కన్వీనర్ ఎం రాము. కోడేరు జనం సాక్షి జూలై   నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ …

సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ

వీపనగండ్ల జులై   (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంతో పాటు బొల్లారం గ్రామంలో  గురువారం నాడు సీజన్ వ్యాధులపై అవగాహన ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ …

ఘనంగా అమావాస్య పూజలు

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు జులై28  గట్టు (జనంసాక్షి)మండల పరిదిలోని మాచర్ల బల్గెర మిట్టదొడ్డి హిందువాసి ఆలూరు అరగిద్ద పెంచికలపాడు గట్టు మండలకేంద్రం తో పాటు అయాగ్రామలలో దేవాలయాలు …

వీఆర్ఏల సమస్యలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు…

– ఊరుకొండ మండల వీఆర్ఏలు. ఊరుకొండ, జూన్ 28 (జనం సాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలు అన్ని నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని …

*తండ్రి మందలిస్తాడని భయంతో కుమారుడు ఆత్మహత్య

రాజోలి జులై 28(జనం సాక్షి) తండ్రి కోపగించుకుంటాడనే అనుమానం తో కుమారుడు ఆత్మహత్య.వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల కేంద్రం లోని కుర్వ రామకృష్ణ …

నడిగడ్డలో ప్రజా సమస్యలపై పోరాడే నాయకత్వాన్ని తయారు చేయడమే మా లక్ష్యం

నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 28 : నడిగడ్డలో ప్రజల సమస్యలపై చిత్తశుద్ధితో …