మహబూబ్ నగర్

కోడేరు మండల కేంద్రంలో సిపిఐఎం మండల స్థాయిశిక్షణ తరగతులు.

  శిక్షణ తరగతులకు హాజరైన రాష్ట్ర నాయకులు కిల్లె గోపాల్,. రాములు. కోడేరు (జనం సాక్షి) జూలై 24 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు …

జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక

  జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 24 : జిల్లా కేంద్రంలో ఆదివారం స్థానిక ముదిరాజ్ తెలుగు కమ్యూనిటీ హాల్ లో కుల పెద్దలు, గౌరవ …

కనీస వేతనాలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ఇటిక్యాల (జనంసాక్షి) జులై 24 : గ్రామ పంచాయతీ కార్మికులకు లేబర్ చట్టం ప్రకారం రోజుకు ఎనిమిది గంటల పనిని అమలు …

*ఘనంగా ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదిన వేడుకలు -ఘనంగా నిర్వహించిన.మర్రి యువ సేన నాయకులు……

నాగర్ కర్నూల్ రూరల్ జులై 24(జనంసాక్షి) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అపన్నులకు ఆదుకునే దయాగుణం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం భవిష్యత్తు తెలంగాణకు …

నేటి మానవ ప్రగతికి విద్య ఆధారం.

బాబురావు మున్సిపల్ వైస్ చైర్మన్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై24(జనంసాక్షి): విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారిలో సృజనాత్మకతను పెంపొందించాల ని భావిభారత పౌరులుగా తయారు చేయాలని …

ఘనంగా కేటీఆర్ జన్మదినం

పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్24 జనంసాక్షి రాష్ట్ర ఐ.టి మరియు మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ …

*వైకుంఠరథాన్ని ప్రారంభించిన

ఎమ్మెల్యే అబ్రహం* అలంపూర్ జూలై24 (జనంసాక్షి)అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని ఆదివారం శాసన సభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన …

ఘనంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

మక్తల్ జూలై 24: (జనంసాక్షి) మక్తల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే చిట్టెం …

*జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు*.

అల్లంపూర్ జులై   జనం సాక్షి* తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం రాష్టం రోడ్లు భవనాల శాఖ …

*కుటుంబం సమేతంగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న ఆర్డీఓ రాములు .

 అలంపూర్ జులై 6  (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను బుధవారం గద్వాల్ ఆర్డీఓ …