మహబూబ్ నగర్

నవంబర్ 15లోగా పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి – డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో నవంబర్ 2 జనంసాక్షి : 2022-23 విద్యా సంవత్సరానికిగాను 2023 మార్చి మాసంలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన …

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

బిజినపల్లి : నవంబర్ .2. జనం సాక్షి .మండలంలోని లింగా సాయిన్ పల్లి  ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఏకరూప దుస్తులను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు …

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల రైతు సమితి అధ్యక్షులు నెల్లికంటి మహేశ్వర్ రెడ్డి

బిజినేపల్లి. నవంబర్.2. జనం సాక్షి.. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న జమ్ములయ్య.55. అనే వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ …

తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న నాగర్ కర్నూల్ సీఐ జక్కుల హనుమంతు

మల్దకల్ నవంబర్1(జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాగర్ కర్నూల్ సిఐ జక్కుల హనుమంతు దర్శించుకున్నారు. మంగళవారం ఆలయ మర్యాదలతో స్వాధరంగా ఆలయ …

ఎస్ ఎఫ్ ఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా అధ్యక్షులు దడిగ సందీప్ కుమార్ బచ్చన్నపేట నవంబర్ 1 (జనం సాక్షి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను జయప్రదం …

అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అంబేద్కర్ యూత్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేష్ నేత. నెన్నెల, నవంబర్ 1, (జనంసాక్షి) జోగులంబా గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవుల పల్లి గ్రామంలో మంగళవారం …

భారత్ జోడో యాత్రకి బయలుదేరిన పల్లెర్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

ఆత్మకూర్ (ఎం) నవంబర్ 1 (జనంసాక్షి) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకి ఆత్మకూరు జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా ఆధ్వర్యంలో పల్లెర్ల …

జాతీయ సైన్స్ కాంగ్రెస్ గోడపత్రిక ఆవిష్కణ.

సమాజ ప్రయోజనానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదిక. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 1(జనంసాక్షి): …

జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి- డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూలుజిల్లాబ్యూరో నవంబర్ 1 జనంసాక్షి : దేశంలోని బాలల్లో విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తిని పెంపొందించి సృజనాత్మకతను ప్రదర్శించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారానికి …

అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం (డ్యాం) రేవులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.